జాతీయం

  • Home
  • లక్నోలో ఘోరం

జాతీయం

లక్నోలో ఘోరం

Dec 19,2023 | 10:35

ఆపరేషన్‌ థియేటర్‌లో అగ్నికీలలు చిన్నారిసహా ఇద్దరు మృతి లక్నో : ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి, మరో మహిళ ప్రాణాలు…

నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు : ఎనిమిది మంది అరెస్టు

Dec 19,2023 | 09:46

బెంగళూరు : నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌…

‘మాకు ఛాన్సలర్‌ కావాలి, సావర్కర్‌ కాదు’ : క్యాంపస్‌లలో నిరసనల హోరు

Dec 19,2023 | 09:33

తిరువనంతపురం : కేరళ, కొచ్చిన్‌ యూనివర్సిటీ సెనేట్లలో సంఫ్‌ుపరివార్‌కు చెందిన సభ్యులను నామినేట్‌ చేస్తూ చాన్సలర్‌ హౌదాను దుర్వినియోగపరుస్తున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చర్యలను నిరసిస్తూ…

ఎన్‌డిఎ పై ఐక్య పోరాటం

Dec 19,2023 | 09:29

ప్రతిపక్ష పార్టీలు కలిసే ఉంటాయి : లాలూ నేడు ఢిల్లీలో ‘ఇండియా’ వేదిక నాలుగో సమావేశం హాజరుకానున్న లాలూ, నితీశ్‌ పాట్నా: ఢిల్లీలో ప్రతిపక్ష వేదిక ‘ఇండియా’…

కోవిడ్‌పై అప్రమత్తం : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ

Dec 19,2023 | 09:20

న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కోవిడ్‌-19 కేసులు పెరుగుదల, జెఎన్‌.1 వేరియంట్‌ మొదటి కేసును దేశంలో గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోవిడ్‌…

కేరళ గవర్నర్‌ ఆ పదవికి అనర్హుడు : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Dec 19,2023 | 09:14

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌- న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ పదవికి ఏమాత్రం తగడని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సోమవారం ఈ…

కళాకారులు, వృద్ధులకు రైల్వే రాయితీలు పునరుద్ధరించండి:ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు

Dec 19,2023 | 08:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు…

ఒక్కరోజే 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు

Dec 19,2023 | 08:36

న్యూఢిల్లీ  :    సుమారు 78  మంది ప్రతిపక్ష సభ్యులపై  సోమవారం ఒక్కరోజే   సస్పెన్షన్  వేటు పడింది.  పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా…

అమానవీయం.. విద్యార్థులతో సెప్టెక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్‌

Dec 18,2023 | 20:04

కోలార్‌ : కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ఘటన యాజమాన్యం. స్వయంగా…