ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. రాహుల్గాంధీపై చర్యలు తీసుకోండి
ఇసికి ఢిల్లీహైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఇసి)…
ఇసికి ఢిల్లీహైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఇసి)…
18 బిల్లులు ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : షెడ్యూల్లో ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసాయి. భద్రతా వైఫల్యం ఘటన…ఈ అంశంపై…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయించింది. సిడబ్ల్యుసి సమావేశం గురువారం ఎఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ…
నలుగురు సైనికులు మృతి మరో ముగ్గురికి గాయాలు శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు.…
మరో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం చివరి రోజు గురువారం కూడా కొనసాగింది. తాజాగా మరో ముగ్గురు…
తిరువనంతపురం: కేరళ గవర్నరు అరిఫ్ మహ్మద్ ఖాన్ను తక్షణమే వెనక్కి పిలవాలని (రీకాల్ చేయాలని) రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఈ…
న్యూఢిల్లీ : రెజ్లర్ల నిరసనలు ఎదుర్కొన్న బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లర్ బాడీ చీఫ్గా ఎన్నికయ్యారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్…
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పంపిన సమన్లపై గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించినట్లు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి.…
బెంగళూరు : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి కర్ణాటకకు చెందిన మాజీ పోలీస్ అధికారి కుమారుడు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు.…