మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ, ఎన్సిఆర్, పంజాబ్లో ఈడిసోదాలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ, ఎన్సిఆర్, పంజాబ్లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) శుక్రవారం సోదాలు చేపట్టింది. చంఢఘీర్కి చెందిన ఔషద సంస్థ…
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ, ఎన్సిఆర్, పంజాబ్లోని 12కు పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) శుక్రవారం సోదాలు చేపట్టింది. చంఢఘీర్కి చెందిన ఔషద సంస్థ…
న్యూఢిల్లీ : సాధారణ మహిళలు తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తారు. అటువంటిది తన జీవితాన్ని గౌరవ ప్రదంగా ముగించేందుకు అనుమతించండి అని యుపికి చెందిన …
‘మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్’గా మార్చిన బిజెపి ప్రభుత్వం గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్ ఇంగ్లీష్…
లౌడ్ స్పీకర్లపై ఆంక్షలు : ఎంపి సీఎంగా బాధ్యతల అనంతరం మోహన్ యాదవ్ ఉత్తర్వులు భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్…
ఏడు రోజుల పోలీసు కస్టడీ లోక్సభ సెక్రటేరియట్కు చెందిన 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు…
బెంగళూరు : అత్యాచారం, లైంగిక నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలతోపాటు పోక్సో చట్టం కింద ప్రతి ఒక్క అత్యాచార, లైంగిక నేరాల…
న్యూఢిల్లీ : సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 14 మంది ఎంపిలపై లోక్సభ వేటు వేసింది. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం…
సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్పైనా..ఆ తరువాత ఉపసంహరణ భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం తిరస్కరించిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు…
న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు ఉభయ సభల్లోనూ గురువారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభలోని ఇతర వ్యవహారాలను…