ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు.. నిర్మాణాలపై కేంద్రం ఆంక్షలు
న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయునాణ్యతా అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు…
న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడంతో వాయునాణ్యతా అధ్వాన్నంగా మారింది. అనేక ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమాన్యత) స్థాయిలు సున్నాకు పడిపోయింది. దీంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు…
-యుద్ధం మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించింది -లెబనాన్, ఇరాన్, యెమెన్లలో దాడులు -ఎర్ర సముద్రం కూడా రణరంగంగా మారింది గాజా:గాజాలో ప్రతి గంటకు 10 మంది చనిపోతున్నారు.లక్షలాది మంది…
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత…
న్యూఢిల్లీ : తాను అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మాట్లాడానని, ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు)ని అవమానించే ఉద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయలేదని యోగా గురువు రామ్దేవ్ ఆదివారం…
తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో దారుణం తిరుచి : పెత్తందారి కులాలకు చెందిన తోటి విద్యార్థులు మాయ మాటలతో మోసగించి దళిత విద్యార్థి చేత మూత్రం తాగించిన…
ముంబయి : అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్దవ్ థాకరే శనివారం డిమాండ్…
ముంబయి : మహారాష్ట్రలో కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన రాజీనామా…
– ఇండియా ఫోరం నేతల వర్చువల్ భేటీలో నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్షాల ఐక్య…
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల…