జాతీయం

  • Home
  • స్కూళ్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రసారం చేయండి

జాతీయం

స్కూళ్లలో ప్రధాని ప్రసంగాన్ని ప్రసారం చేయండి

Mar 13,2024 | 08:27

వికసిత్‌ భారత్‌ పోస్టర్లను ఏర్పాటు చేయండి మోడీ ప్రభుత్వ హుకుం విద్యావేత్తల విమర్శ న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులలో ఎన్నికల…

బిజెపితో జెజెపి కటీఫ్‌

Mar 13,2024 | 08:25

ఖట్టర్‌ రాజీనామా…నాయబ్‌ సైనీ ప్రమాణస్వీకారం హర్యానాలో నాటకీయ పరిణామాలు చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్‌డిఎకు మరో మిత్రపక్షం దూరమైంది. హర్యానాలో బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న…

పారిశ్రామిక ఉత్పత్తి నేలచూపులు

Mar 13,2024 | 07:56

3.8కి పడిపోయిన ఐఐపి న్యూఢిల్లీ : దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) నేల చూపులు చూస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని.. ప్రపంచంలోనే టాప్‌ 3…

కేరళకు వన్‌టైమ్‌ ప్యాకేజి

Mar 12,2024 | 22:59

– 31లోగా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలి – కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేరళకు వన్‌టైమ్‌ ప్యాకేజి అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.…

వెల్లువెత్తిన నిరసనలు !

Mar 12,2024 | 23:09

అస్సాం, బెంగాల్‌ల్లో ఆందోళనలు పోరాటం కొనసాగిస్తామన్న ప్రతిపక్షాలు న్యాయ పరిధిలో వుంటే ఎలా అమలు చేస్తారని ప్రశ్న ఓట్ల కోసమే ఈ చర్యలంటూ విమర్శలు అస్సాంలో సంపూర్ణ…

ఎట్టకేలకు…సుప్రీం ఆదేశాలతో ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు అందజేసిన ఎస్‌బిఐ

Mar 12,2024 | 22:55

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఎన్నికల కమిషన్‌కు మంగళవారం పంపింది. సోషల్‌ మీడియా…

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు గడువు పొడిగింపు

Mar 12,2024 | 23:11

ఢిల్లీ : ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఉడారు తెలిపింది. కేంద్రం ఇచ్చిన గడువు మార్చి…

సిఎఎ రద్దు కోసం పోరు కొనసాగుతుంది-సిపిఐ(ఎం) పునరుద్ఘాటన

Mar 12,2024 | 22:00

న్యూఢిల్లీ : వినాశకరమైన పౌరసత్వ చట్ట సవరణ (సిఎఎ)ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం నాడు ఈ మేరకు…

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

Mar 12,2024 | 18:16

జైసల్మేర్‌ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. జైసల్మేర్‌లోని లక్ష్మీ చంద్‌ సన్వాల్‌ కాలనీలికి సమీపంలో ఓ స్టూడెంట్‌ హాస్టల్‌ గ్రౌండ్‌లో…