యుపి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన సమాజ్వాది పార్టీ
లక్నో : అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్పి) మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజ్యసభకు తమ అభ్యర్థులను ప్రకటించింది. రామ్జీలాల్ సుమన్, జయాబచ్చన్, మాజీ ఐఎఎస్…
లక్నో : అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్పి) మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజ్యసభకు తమ అభ్యర్థులను ప్రకటించింది. రామ్జీలాల్ సుమన్, జయాబచ్చన్, మాజీ ఐఎఎస్…
ముంబయి : ఎలక్షన్ కమిషన్ (ఇసి) తీర్పుని సవాలు చేస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) వ్యవస్థాపకుడు శరద్పవార్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల శరద్పవార్ మేనల్లుడు…
ముంబయి : మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి గుడ్బై చెప్పిన కొద్ది రోజుల…
చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్…
న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీలోని పంజాబ్ -హర్యానా సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. అయితే రైతులు…
న్యూఢిల్లీ : రైతులను నిర్బంధించేందుకు ఢిల్లీలోని స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆప్ ప్రభుత్వం తిరస్కరించింది. బవానాలోని రాజీవ్గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా…
కోటా : రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే…
న్యూఢిల్లీ : పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ పంజాబ్ రైతుల నిరసన కార్యక్రమం ‘ఢిల్లీ ఛలో’ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఢిల్లీ ఛలోను అడ్డుకునేందుకు…
నవంబర్ 2న రిజర్వ్ చేసిన కోర్టు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల బాండ్ల…