జాతీయం

  • Home
  • ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు వెనక్కి

జాతీయం

ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు వెనక్కి

Dec 31,2023 | 09:11

ప్రధానికి ఇవ్వడానికి బయలుదేరిన వినేష్‌ ఫోగాట్‌ అడ్డుకున్న పోలీసులు,రోడ్డుపై నిరసన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వంపై రెజ్లింగ్‌ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌…

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం

Dec 31,2023 | 08:17

ముంబయి : మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవదహనమయ్యారు. హ్యాండ్‌ గ్లవ్స్‌ కర్మాగారంలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కర్మాగారమంతా పూర్తిగా…

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నే కరువు

Dec 30,2023 | 22:14

దేశంలో మీడియా అతిపెద్ద వ్యాపారం బిల్లుల ఆమోదానికే ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ బ్రిటిష్‌ పాలన నాటి అసమానతలు పునరావృతం ఐలు అఖిల భారత మహాసభలో పాలగుమ్మి సాయినాథ్‌…

గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడిని ఖండించిన పినరయ్ విజయన్‌

Dec 30,2023 | 17:32

తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ బాంబుదాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హతమార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న…

Covid : 700కిపైగా కొత్త కేసులు.. ఏడుగురు మృతి

Dec 30,2023 | 14:47

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. కరోనా వల్ల ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త…

లఖ్బీర్‌ సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ

Dec 30,2023 | 13:22

  న్యూఢిల్లీ : పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ లఖ్బీర్‌సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. 34 ఏళ్ల లఖ్బీర్‌సింగ్‌ లాండా పంజాబ్‌లోని తరన్‌తరణ్‌…

అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

Dec 30,2023 | 13:15

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త…

అయోధ్యలో మోడీ పర్యటన

Dec 30,2023 | 12:24

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోడీ…

రూ.40 వేల కోట్ల స్కామ్‌

Dec 30,2023 | 11:04

కోవిడ్‌ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు బెంగళూరు : కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప…