అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…
రాయ్ పూర్ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్లో శుక్రవారం పోలింగ్ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన…
కొజికోడ్: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…
ఎన్నికలకు ఒక రోజు ముందు బిజెపి మత రాజకీయం అయోధ్య రాముడి విగ్రహ ఫోటోను పోస్ట్ చేసిన కాషాయ పార్టీ ‘పవర్ ఆఫ్ వన్ ఓట్’ అంటూ…
ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుతో సహా పదేపదే అత్యం త అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి నందున కాశ్మీరీల్లో బిజెపి పట్ల తీవ్ర…
– ఎఫ్ఎస్ఎస్ఎఐకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ : నెస్లే ఇండియా భారత్లో విక్రయించే బేబీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం వుందన్న వార్తలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే…
ఇసఫహాన్ వద్ద పేలుళ్లు మూడు డ్రోన్లు కూల్చివేశామన్న ఇరాన్ ఆర్మీ సరికొత్త ఆంక్షలతో విరుచుకుపడ్డ పశ్చిమ దేశాలు టెల్అవీవ్ : ఇరాన్పై ఇజ్రాయిల్ డ్రోన్ల దాడికి దిగింది.…
60.03 శాతం పోలింగ్ అత్యధికం బెంగాల్లో 77.57 శాతం అత్యల్పం బీహార్లో 47.49 శాతం నాగాలాండ్లో ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్ 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత…
పినరయి విజయన్పై రాహుల్ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు
రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయని విమర్శలు ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెచ్చగొట్టే విధంగా, నిరాధారంగా చేసిన వ్యాఖ్యలపై…