లోక్సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రారంభం
ఢిల్లీ : 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల…
ఢిల్లీ : 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల…
బిజెపికి వ్యతిరేకంగా తమిళనాడులో పోస్టర్లు చెన్నై : తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరగటానికి కొన్ని రోజుల సమయమే ఉన్నది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న అక్కడ రాష్ట్రవ్యాప్తంగా…
సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించిన ఎస్బిఐ న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించడానికి ఎస్బిఐ నిరాకరించింది.…
పినరయి విజయన్ విమర్శ తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో మౌనం వహించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు.…
న్యూఢిల్లీ : ఢిలీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ను విజిలెన్స్ డైరెక్టరేట్ విధుల నుండి తొలగించింది. తాత్కాలిక నియామకాలకు సంబంధించి కేంద్ర సివిల్ సర్వీస్…
న్యూఢిల్లీ : రాబోయే వానాకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఎల్నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు…
ఎన్నికల ప్రచార సభలో మాణిక్ సర్కార్ పిలుపు అగర్తల : రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని సర్కారును కూకటివేళ్లతో పెకిలించి, ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్కు ఓటు…
ముంబయిలో ముస్లింల అవస్థలు సాయం అందించేందుకు ఉదారంగా ముందుకొస్తున్న న్యాయవాదులు న్యూఢిల్లీ : సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) అమలు, ఎన్ఆర్సి భయం ముంబయిలో నెలకొంది. మరీ…
సగానికి పైగా వాటా బిజెపిదే ఎన్నికల బాండ్లు ఓ పెద్ద స్కాము ఢిల్లీ: దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. కోట్ల రూపాయల్లో…