జాతీయం

  • Home
  • మరో నౌక హైజాక్‌కు యత్నం

జాతీయం

మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 | 10:43

తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌…

ఆ క్రైస్తవ నాయకులతో విభేదిస్తున్నాం : క్రైస్తవులు

Jan 6,2024 | 10:38

ప్రధాని మోడీ క్రిస్మస్‌ లంచ్‌కు హాజరుకావటంపై 3,000 మంది క్రైస్తవుల సంతకాలు న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్‌ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన…

సిఎస్‌బి ఉద్యోగులకు ఎఫ్‌డిఐ కష్టాలు

Jan 6,2024 | 11:03

వేతన పెంపునకు యాజమాన్యం నిరాకరణ కొచ్చీ : కేరళలోని 100 ఏళ్ల నాటి అతి పురాతన బ్యాంక్‌ల్లో ఒక్కటైన సిఎస్‌బిలోని ఉద్యోగులు ఆందోళనకు గురైతున్నారు. ఈ బ్యాంక్‌లోకి…

కోటా రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన పాసింజర్‌ రైలు

Jan 6,2024 | 10:32

కోటా : రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌-భోపాల్‌ పాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గోవ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ…

న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:32

న్యూఢిల్లీ : దాడుల సందర్భంగా జర్నలిస్టుల వ్యక్తిగత డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న సమయంలో పారదర్శకత లోపించిందని, అనుసరించాల్సిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌…

జెఎన్‌యులో దాడికి నాలుగేళ్లు

Jan 6,2024 | 10:58

ఇప్పటికీ ఎబివిపి గూండాలపై చర్యలు శూన్యం ఢిల్లీ పోలీసులపై జెఎన్‌యుటిఎ మండిపాటు న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యు క్యాంపస్‌లో ముసుగులు ధరించి ఎబివిపి గూండాలు దాడికి పాల్పడిన…

మరోసారి విజృంభిస్తోన్న కరోనా : 24 గంటల్లో 12 మంది మృతి

Jan 6,2024 | 10:29

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 761 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే…

‘పృధ్వీ’కి రూ.4,797 కోట్లు

Jan 6,2024 | 10:27

ఇకపై అయోధ్యలో ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’ కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2021-26 నుంచి ఐదేళ్లలో రూ.4,797 కోట్ల వ్యయంతో భూ శాస్త్రాలకు…

బ్రిజ్‌భూషణ్‌ బెదిరింపులు నిజమే : మహిళా రెజ్లర్ల కేసులో ఢిల్లీ కోర్టుకు పోలీసుల వెల్లడి

Jan 6,2024 | 10:19

మౌనంగా ఉండకపోతే కెరీర్‌ నాశనం చేస్తామన్నారు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను తీవ్రంగా బెదిరించారని,…