ప్రజ్వల్ అఘాయిత్యాలపై మౌనమా?
మోడీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్(ఎస్)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్షా…
మోడీ, అమిత్ షాలపై ప్రియాంక గాంధీ విమర్శ హుబ్బాళి : తమ మిత్రపక్షమైన జనతాదళ్(ఎస్)లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అస్సలేమీ తెలియనట్లే ప్రధాని మోడీ, అమిత్షా…
సీతాపూర్ (యుపి) : కాంగ్రెస్, ఇండియా బ్లాక్లు తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వ్యాఖ్యానించారు. బిజెపి చేస్తున్న…
న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్ కండిషనింగ్కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లేబరేటరీ ఫీజ్, స్మార్ట్ కార్డ్ ఫీజ్ వంటి ఇతర ఛార్జీల…
భోపాల్ : అక్రమ మైనింగ్ను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్ అధికారిని ట్రాక్టర్తో తొక్కి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. సెహ్డోల్ అసిస్టెంట్ సబ్…
జెడిఎస్తో కొనసాగుతున్న స్నేహబంధం బ్రిజ్ భూషణ్పై నేటి వరకూ చర్యలే లేవు మణిపూర్ దారుణాలపై మౌనమే న్యూఢిల్లీ : బిజెపి నినాదం ‘బేటీ బచావ్ బేటీ పఢావ్’…
మహాయితి, మహావికాస్ మధ్య పోటీ 11 స్థానాలకు 7న పోలింగ్ శివసేన, ఎన్సిపిల్లో చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మే 7న జరగబోయే మూడోవిడత…
తగ్గిన డిమాండ్, కొనుగోలు శక్తి న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో నిజ వేతనాలు బాగా తగ్గాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా క్షీణించింది.…
హిందువుల్లో విష బీజాలు నాటేందుకు యత్నం ద్వేషపూరిత వీడియోలతో ప్రచారం ‘ఓట్ జిహాద్’ పేరుతో వక్రభాష్యం న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలు సన్నగిల్లుతుండడంతో కమలదళంలో అసహనం…
ప్రజాశక్తి – కొల్కతా : పశ్చిమ బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. బంకురా, బిష్ణుపూర్, తమ్లుక్ లోక్సభ…