జాతీయం

  • Home
  • ప్రజాస్వామ్య ఫలాలు అందుకోలేకపోతున్న భారత్‌

జాతీయం

ప్రజాస్వామ్య ఫలాలు అందుకోలేకపోతున్న భారత్‌

Apr 18,2024 | 00:20

ఉద్యోగ కల్పన లేకపోవడమే కారణం  ఉద్యోగావకాశాలున్న రంగాల్లోనూ ఉపాధి కరువు  విదేశాలకు వలస బాట పడుతున్న యువత  రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆందోళన…

బిజెపి గూండాల ముఠాలా ఇడి

Apr 18,2024 | 00:18

సిపిఎం నేత ఎంవి గోవిందన్‌ విమర్శ అలపుజ : బిజెపి గూండాల ముఠా తరహాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వ్యవహరిస్తోందని సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి…

మోడీ సర్కార్‌ అన్నింటా విఫలం

Apr 18,2024 | 00:11

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు జి రామకృష్ణన్‌ చెన్నై : కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు…

మోడీ వేవ్‌ లేదు 

Apr 17,2024 | 23:56

అమరావతి బిజెపి అభ్యర్థి నవనీత్‌ రాణా ముంబయి : ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ వేవ్‌ లేదని బిజెపి అభ్యర్థి నవనీత్‌ రాణా వ్యాఖ్యానించినట్లు సోషల్‌మీడియాలో వీడియో…

తొలి విడత బరిలో కీలక నాయకులు

Apr 18,2024 | 00:13

వీరిలో 8 మంది కేంద్రమంత్రులు ఇద్దరు మాజీ సిఎంలు, ఒక మాజీ గవర్నర్‌ కూడా 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 19 నుంచి పోలింగ్‌ న్యూఢిల్లీ…

బెంబేలెత్తిస్తున్న సమ్మర్‌ హీట్‌

Apr 17,2024 | 23:43

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో దేశవ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. సమాంతరంగా పొలిటికల్‌ వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి జనానికి మంటపుట్టిస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి…

బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

Apr 17,2024 | 18:34

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19…

బిజెపి అభ్యర్థుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన రాజ్‌పుత్‌ కమ్యూనిటీ

Apr 17,2024 | 18:28

ముజఫర్‌ నగర్‌ :    యుపిలోని ముజఫర్‌నగర్‌, కైరానా, షహరాన్‌పూర్‌ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్లు రాజ్‌పుత్‌ నేత బుధవారం ప్రకటించారు. మంగళవారం ఖేడా నియోజకవర్గంలో రాజ్‌పుత్‌…

Mamata Banerjee : ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే సిఎఎ, ఎన్ఆర్‌సిల రద్దు

Apr 17,2024 | 16:09

సిల్చిరా (అస్సాం)  :   ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫోరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను రద్దు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…