జాతీయం

  • Home
  • ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్‌ డ్రిల్స్‌

జాతీయం

ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్‌ డ్రిల్స్‌

May 4,2024 | 15:05

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు…

ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల

May 4,2024 | 14:20

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు.…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

May 5,2024 | 00:31

ఉత్తరాఖండ్‌ : ఐదుగురు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌ లోని.. పానీవాలా బ్యాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌ ఐఎమ్‌ఎస్‌…

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల బంగారం పట్టివేత

May 4,2024 | 12:11

ముంబై : ఎన్నికల వేళ మహారాష్ట్ర ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. వేర్వేరు కేసుల్లో పది కిలోలకుపైనే బంగారాన్ని, పలు విలువైన వస్తువులను ముంబై…

బాత్రూమ్‌లో ప్రసవం – కవర్‌లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన వైనం

May 4,2024 | 17:10

తిరువనంతపురం (కేరళ) : కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌ బాత్రూమ్‌లో శుక్రవారం ఉదయం…

పత్రికా స్వేచ్ఛలో 159వ స్థానం

May 4,2024 | 08:07

 పాలస్తీనా ర్యాంకు 157  మనకంటే టర్కీ, పాక్‌, శ్రీలంక బెటర్‌  రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌’ న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ పాలనలో భారత్‌లో…

ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌లో రూ.205 కోట్ల ఆస్తులు జప్తుచేసిన ఇడి

May 4,2024 | 07:57

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌ విచారణలో భాగంగా రూ.205 కోట్ల విలువైన ఆస్థులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం వెల్లడించింది. రిటైర్డ్‌ ఐఎఎస్‌…

రాజ్‌భవన్‌లోకి ప్రవేశం నిషేధం!

May 4,2024 | 07:55

పోలీసులు, ఆర్థిక సహాయ మంత్రి రాకుండా బెంగాల్‌ గవర్నర్‌ ఆదేశాలు కోల్‌కత్తా : రాష్ట్రంలో ఉన్న రాజ్‌భవన్‌లోకి పోలీసులు, రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా…

ఈ దేశపు కుమార్తెలు ఓడిపోయారు

May 4,2024 | 07:54

 బ్రిజ్‌భూషణ్‌ కుమారుడికి బిజెపి టిక్కెట్‌పై రెజ్లర్ల ఆవేదన  ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? సాక్షి మాలిక్‌  ఈ దేశ దౌర్భాగ్యం : బజరంగ్‌ పునియా న్యూఢిల్లీ :…