జాతీయం

  • Home
  • ‘ఇండిగో’కి రూ.1.2 కోట్ల జరిమానా..

జాతీయం

‘ఇండిగో’కి రూ.1.2 కోట్ల జరిమానా..

Jan 18,2024 | 11:33

మంబై: ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ప్రయాణికులు భోజనం చేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) సీరియస్‌ అయ్యింది.…

మరి కొంత సమయం ఇవ్వండి : బిల్కిస్‌ బానో కేసులో నిందితులు

Jan 18,2024 | 12:32

న్యూఢిల్లీ :   బిల్కిస్‌బానో కేసు నిందితుల్లో ఒకరైన గోవింద్‌బాయ్  నాయ్  జైలులో లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. తన అనారోగ్యం, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో…

సిపిఆర్‌ సంస్థ ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ రద్దు

Jan 18,2024 | 10:35

కేంద్ర హోం శాఖ నిర్ణయం తప్పుపట్టిన విద్యావేత్తలు, పరిశోధకులు న్యూఢిల్లీ : సెంటర్‌ ఫర్‌ పాలసీ రిజిస్ట్రేషన్‌ (సిపిఆర్‌) సంస్థకు గతంలో మంజూరు చేసిన విదేశీ విరాళాల…

అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించిన అంబేద్కర్‌ మనవడు

Jan 18,2024 | 10:32

ముంబయి : అయోధ్యలో ఈ నెల 22న జరగబోయే రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మనవడు, మాజీ ఎంపి, ప్రముఖ…

విద్యుత్‌ ఒప్పందాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి 

Jan 18,2024 | 10:28

జమ్ముకాశ్మీర్‌ పాలనా యంత్రాంగానికి సిపిఎం డిమాండ్‌ శ్రీనగర్‌ : రాజస్థాన్‌ ఉర్జా వికాస్‌ అండ్‌ ఐటి సర్వీసెస్‌ లిమిటెడ్‌తో రాటిల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌,…

అంత ప్రతికూలత ఎందుకు?

Jan 18,2024 | 10:15

విద్వేష ప్రసంగాల నిరోధంపై ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు పునరావృతం కాకుండా నిలువరించేందుకు పోలీసులు, స్థానిక అధికారులు తీసుకునే చర్యలను ఎందుకు అంత…

ఎలక్ట్రానిక్‌ ఆధారాల ప్రతులు ఇవ్వరేం ?

Jan 18,2024 | 10:05

భీమా కోరేగావ్‌ కేసులో ఎన్‌ఐఎపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ : భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడైన మానవ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవ్‌లాఖాకు ఎలక్ట్రానిక్‌ ఆధారాలకు సంబంధించిన…

స్టార్టప్‌ డెవలప్‌మెంట్‌లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్‌, గుజరాత్‌ భేష్‌

Jan 18,2024 | 10:01

రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2022 నాలుగో ఎడిషన్‌ వెల్లడి న్యూఢిల్లీ: రాష్ట్రాల స్టార్టప్‌ ర్యాంకింగ్‌ (2022) నాలుగో ఎడిషన్‌లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లు అత్యుత్తమ…

ఫిబ్రవరి 16 ఆందోళనకు భారీ సమీకరణ

Jan 18,2024 | 09:26

 ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఫిబ్రవరి 16న రైల్‌ రోకో, రాస్తారోకో, జైల్‌ భరో, గ్రామీణ్‌ బంద్‌, ప్రదర్శనలు, కేంద్ర…