జాతీయం

  • Home
  • రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

జాతీయం

రాజస్థాన్‌ జైసల్మేర్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స విమానం

Mar 12,2024 | 18:16

జైసల్మేర్‌ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. జైసల్మేర్‌లోని లక్ష్మీ చంద్‌ సన్వాల్‌ కాలనీలికి సమీపంలో ఓ స్టూడెంట్‌ హాస్టల్‌ గ్రౌండ్‌లో…

సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Mar 12,2024 | 18:04

న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన…

‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

Mar 12,2024 | 17:11

న్యూఢిల్లీ బ్యూరో :కరీంనగర్‌ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023కు…

హర్యానా కొత్త సిఎం నయాబ్‌ సింగ్‌ సైనీ

Mar 12,2024 | 15:46

చండీగఢ్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు వేడెక్కాయి. సీట్ల సర్దుబాటులో హర్యానా డిప్యూటీ సిఎంకి, సిఎం మనోహర్‌ ఖట్టర్‌కి ఒప్పందం…

పౌరసత్వ చట్టం రాజ్యాంగానికి సవాలు: సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న డివైఎఫ్‌ఐ

Mar 12,2024 | 16:16

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా డివైఎఫ్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్‌ ఎంపి తెలిపారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన…

తమిళనాడులోని మధురై, దిండిగల్‌లో సీపీఐ(ఎం) పోటీ

Mar 12,2024 | 15:43

తమిళనాడు: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని రెండు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయనుంది. మదురై, దిండిగల్‌లలో పార్టీ పోటీ చేస్తోంది. సీపీఎం డీఎంకేతో పొత్తు పెట్టుకుంది.ఆ పార్టీ గతంలో…

సిఎఎపై సుప్రీంని ఆశ్రయించిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

Mar 12,2024 | 13:55

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలుకు నిబంధనలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారం నోటిఫై చేసింది. కేంద్రం మరోసారి సిఎఎ అమలుకు పూనుకోవడంపై కేరళ, తమిళనాడు…

CAA : సిఎఎ అమలు ఆమోదయోగ్యం కాదు : విజయ్

Mar 12,2024 | 12:48

చెన్నై : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్‌ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్…

Lok Sabha polls : బరిలో లేని మల్లికార్జున ఖర్గే

Mar 12,2024 | 11:55

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో…