ఎంఎస్పి, రుణమాఫీ, విద్యుత్ బిల్లులు రద్దు కోరుతూ..పోరాటాలు తీవ్రతరం
జనవరి 10 నుంచి 20 వరకు జన జాగరణ్ ప్రచారం 500 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్ సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ…
జనవరి 10 నుంచి 20 వరకు జన జాగరణ్ ప్రచారం 500 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ పరేడ్ సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ…
న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన ఎనిమిదిమంది భారత నౌకాదళ మాజీ అధికారుల శిక్షను తగ్గిస్తూ ఖతార్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. వీరికి ఎన్నేళ్ల…
చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ఎంకె స్టాలిన్…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరు మొదటిసారి విచారణ సంస్థ చార్జిషీటులోకి ఎక్కింది. హర్యానాలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు మరియు అమ్మకాల ఆరోపణలపై…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ బారాముల్లా జిల్లాలో లష్కరే తొయిబా (ఎల్ఇటి)కి చెందిన ‘మిలిటెంట్ సహచరుడు’ని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి…
విజయకాంత్ భౌతికకాయానికి నివాళి చెన్నై: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను…
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 702 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం…
న్యూఢిల్లీ : యాపిల్ సంస్థ హెచ్చరికల అనంతరం భారత జర్నలిస్టుల ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్షేషనల్ గురువారం తెలిపింది. ‘ది వైర్’ న్యూస్ వెబ్సైట్…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. 134 విమానాలు మరియు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.…