జాతీయం

  • Home
  • ఎంఎస్‌పి, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లులు రద్దు కోరుతూ..పోరాటాలు తీవ్రతరం

జాతీయం

ఎంఎస్‌పి, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లులు రద్దు కోరుతూ..పోరాటాలు తీవ్రతరం

Dec 29,2023 | 08:27

జనవరి 10 నుంచి 20 వరకు జన జాగరణ్‌ ప్రచారం 500 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్‌ పరేడ్‌ సంయుక్త కిసాన్‌ మోర్చా జనరల్‌ బాడీ…

ఖతార్‌లో 8మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఉపశమనం

Dec 29,2023 | 08:23

  న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన ఎనిమిదిమంది భారత నౌకాదళ మాజీ అధికారుల శిక్షను తగ్గిస్తూ ఖతార్‌ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. వీరికి ఎన్నేళ్ల…

‘వైకోం’ శతాబ్ది సావనీర్‌ ఆవిష్కరణ

Dec 29,2023 | 08:18

  చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్‌ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, ఎంకె స్టాలిన్‌…

ఇడి చార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు ..

Dec 28,2023 | 15:50

న్యూఢిల్లీ   :   కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పేరు మొదటిసారి విచారణ సంస్థ చార్జిషీటులోకి ఎక్కింది. హర్యానాలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు మరియు అమ్మకాల ఆరోపణలపై…

జెకెలో మిలిటెంట్‌ సహచరుడు అరెస్ట్‌

Dec 28,2023 | 14:50

శ్రీనగర్‌  :    జమ్ముకాశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో లష్కరే తొయిబా (ఎల్‌ఇటి)కి చెందిన ‘మిలిటెంట్‌ సహచరుడు’ని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి…

ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్‌ అంత్యక్రియలు : సిఎం స్టాలిన్‌

Dec 28,2023 | 13:37

విజయకాంత్‌ భౌతికకాయానికి నివాళి చెన్నై: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ భౌతికకాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను…

కరోనా ఉధృతి .. ఒక్కరోజులో 702 కొత్త కేసులు

Dec 28,2023 | 13:15

న్యూఢిల్లీ :    భారత్‌లో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 702 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం…

భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసెస్‌ స్పైవేర్‌ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

Dec 28,2023 | 12:53

న్యూఢిల్లీ   :   యాపిల్‌ సంస్థ హెచ్చరికల అనంతరం భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్‌ స్పైవేర్‌ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్షేషనల్‌ గురువారం తెలిపింది. ‘ది వైర్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌…

ఢిల్లీని వదలని పొగమంచు .. 134 విమానాలు, 22 రైళ్లు ఆలస్యం

Dec 28,2023 | 11:28

న్యూఢిల్లీ :   దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. 134 విమానాలు మరియు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.…