జాతీయం

  • Home
  • యువతకు కావల్సింది పకోడీ దుకాణాలు కాదు : కాంగ్రెస్‌

జాతీయం

యువతకు కావల్సింది పకోడీ దుకాణాలు కాదు : కాంగ్రెస్‌

Jan 11,2024 | 12:41

న్యూఢిల్లీ : దేశ యువతకు కావల్సింది మెరుగైన ఉద్యోగాలు కానీ, ‘ పకోడీ దుకాణాలు’ కాదని కాంగ్రెస్‌ గురువారం విమర్శించింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో…

దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

Jan 11,2024 | 12:10

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లతో పాటు దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హర్యానాలో…

మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం

Jan 11,2024 | 12:05

ఇంఫాల్‌   :   మణిపూర్‌లో బుధవారం మరోసారి కాల్పులు చెలరేగాయి. బిష్ణుపూర్‌ జిల్లాలోని హౌటక్‌ గ్రామంలో ఉగ్రవాదులు తుపాకీ, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని…

గతేడాది రికార్డుస్థాయిలో వెయ్యికిపైగా ఎన్‌జిఒలకు ఎఫ్‌సిఆర్‌ఎ ఆమోదం

Jan 11,2024 | 11:31

న్యూఢిల్లీ  :   గతేడాది రికార్డుస్థాయిలో 1,111 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒ)లు విదేశీ సహకార (నియంత్రణ) సహకార చట్టం, 2020 (ఎఫ్‌సిఆర్‌ఎ) ఆమోదం పొందాయి. 2014తర్వాత ఇదే అత్యధికమని…

అసభ్యకరమైన కంటెంట్‌పై యూట్యూబ్ కు సమన్లు

Jan 11,2024 | 11:14

ఢిల్లీ : తల్లులు మరియు కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్‌పై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) యూట్యూబ్ అధికారికి సమన్లు పంపింది.…

షిండే గ్రూపే అసలైన శివసేన : మహరాష్ట్ర స్పీకర్‌ తీర్పు

Jan 11,2024 | 14:38

ముంబయి : మహారాష్ట్రలో శివసేన చీలికపై ఆ రాష్ట్ర స్పీకర్‌ ఊహించినట్లుగానే తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే గ్రూపే అసలైన శివసేన అని రాష్ట్ర స్పీకర్‌…

అది ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపిల ఈవెంట్‌ : కాంగ్రెస్‌

Jan 10,2024 | 16:54

న్యూఢిల్లీ :    అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  హాజరుకావడం లేదని   కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. ఇది పూర్తిగా ”రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌)/…

మణిపూర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’కు అనుమతి నిరాకరణ

Jan 10,2024 | 16:26

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ…

ఈడి సమన్లపై జార్ఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు

Jan 10,2024 | 15:42

రాంచీ :    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులను ఎదుర్కొనేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ అధ్యక్షతన…