’వారంతా‘ మన దేశ పిల్లలు కాదా : ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : దేశంలో అసలు సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వాటికి మోడీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదని, దీనికి నిదర్శనం ఇజ్రాయిల్కి కార్మికులను పంపేందుకు చేపట్టిన …
న్యూఢిల్లీ : దేశంలో అసలు సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వాటికి మోడీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదని, దీనికి నిదర్శనం ఇజ్రాయిల్కి కార్మికులను పంపేందుకు చేపట్టిన …
న్యూఢిల్లీ : భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమిత్రా 36 గంటల వ్యవధిలో మరో యాంటీ పైరసీ ఆపరేషన్ను చేపట్టింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు…
కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య జైపూర్ : రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్థిని…
భువనేశ్వర్ : త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఒకవేళ మోడీ ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తే దేశంలో అవే చివరి ఎన్నికలు అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున…
తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’గా చూపే యత్నం : సుప్రీంకోర్టులో రాష్ట్ర డిజిపి న్యూఢిల్లీ : ‘అయోధ్య ఆలయం ప్రత్యక్ష ప్రసారం’ కేసును తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ…
ఇంఫాల్ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్లోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…
జాతీయ క్రీడలు నిర్వహిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య దానిపై ఎప్పుడో వేటు వేసిన క్రీడా శాఖ అయినా … మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న సంజయ్ సింగ్ న్యూఢిల్లీ :…
కిషన్గంజ్ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్లోని సోనాపూర్ నుండి…
త్రిసూర్ : భారత రాజకీయాల్లో అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్లో ‘ఆర్ట్…