జాతీయం

  • Home
  • ఎలక్షన్‌ కమిషనర్లుగా జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధు

జాతీయం

ఎలక్షన్‌ కమిషనర్లుగా జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధు

Mar 15,2024 | 00:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్‌లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్భీర్‌ సింగ్‌ సంధులను నియమించారు. ఎన్నికల కమిషన్‌లో ఖాళీ అయిన…

మమతా బెనర్జీకి గాయం

Mar 15,2024 | 00:29

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి నాయకులు మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. మమత తలకు తగిలిన గాయానికి సంబంధించిన ఫొటోలను టిఎంసి తన ‘ఎక్స్‌’…

విభజన అనేది సంఘ్ పరివార్‌ డిఎన్‌ఎలోనే వుంది : బృందా కరత్‌

Mar 15,2024 | 00:28

న్యూఢిల్లీ : ”విభజన అనేది సంఘ పరివార్‌ డిఎన్‌ఎలోనే వుంది. ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌర పట్టిక), సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం)లు రెండూ భిన్నమైనవని, సిఎఎతో ఎన్‌ఆర్‌సికి…

18 ఒటిటిల తొలగింపు

Mar 15,2024 | 00:27

 19 వెబ్‌సైట్లు కూడా న్యూఢిల్లీ : అశ్లీల కంటెంట్‌, నకిలీ వార్తలను ప్రసారం చేస్తున్న ఆన్‌లైన్‌ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ…

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

Mar 15,2024 | 00:25

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్‌…

ప్రభుత్వ బ్యాంక్‌ల్లో 25 శాతం వరకు వాటాల విక్రయం

Mar 15,2024 | 00:21

 ఆ ఐదు బ్యాంక్‌ల్లో ఉపసంహరిస్తాం  ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి వెల్లడి న్యూఢిల్లీ : ఐదు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో 25 శాతం వరకు వాటాలను…

16 మందితో లెఫ్ట్‌ ఫ్రంట్‌ తొలి జాబితా

Mar 15,2024 | 00:19

 అందులో సిపిఎం 13, సిపిఐ 1, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 1, ఆర్‌ఎస్‌పి 1 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ పశ్చిమ బెంగాల్‌లోని 16…

బిజెపిని ఓడించేందుకు ఐక్య పోరాటం

Mar 15,2024 | 00:05

రైతు, కార్మిక విరోధి మోడీ సర్కార్‌ 23న దేశవ్యాప్త ఆందోళనలు ఎంఎస్‌పి చట్టాన్ని చేయాలి బిజెపిని తరిమికొట్టాలి… దేశాన్ని రక్షించాలి చారిత్రాత్మకంగా కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ…