కేరళ టీచర్లకు కృత్రిమ మేధపై శిక్షణ
తిరువనంతపురం : విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా మెరుగైన స్థితిలో ఉన్న కేరళ మరింత అత్యాధునిక పద్ధతులను ఇమడ్చుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో తీవ్ర…
తిరువనంతపురం : విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా మెరుగైన స్థితిలో ఉన్న కేరళ మరింత అత్యాధునిక పద్ధతులను ఇమడ్చుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో తీవ్ర…
ఫోరంపై మరోమారు మోడీ విసుర్లు న్యూఢిల్లీ : ప్రతిపక్షాల ఐక్య వేదికకు విశేష ప్రజాదరణ లభిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూవస్తున్నారు. బీహార్లోని…
రాయ్ పూర్ : ఛత్తీస్ఘడ్లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.…
సిఇసి రాజీవ్కుమార్ వెల్లడి న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్లో నమోదైన ఓటరు టర్నవుట్తో ప్రోత్సాహం పొందిన ఎన్నికల కమిషన్ అతి త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు…
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇండియా బ్లాక్ని తీవ్రంగా విమర్శించారు. శనివారం పాట్నాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ..…
కేరళ : కేరళలో కుండపోత వాన కురుస్తోంది. గత రెండు రోజులుగా కేరళలో వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్, కోజికోడ్, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా,…
ప్రభుత్వానికి మైసూర్ హోటల్ నోటీసు మైసూర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్లో బస చేసి.. 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించనందుకుగాను చట్టపరమైన చర్యలు…
న్యూఢిలీ : ఆరోదశ పోలింగ్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు 49.2 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా…
అగర్ మాల్వా : మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో ముగ్గురు పిల్లలు నదిలో మునిగి మరణించారని పోలీసులు శనివారం(మే 25న) తెలిపారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో…