జాతీయం

  • Home
  • రేషన్‌ షాపుల్లో మోడీ పోస్టర్లా… కుదరదు : కేరళ సిఎం విజయన్‌

జాతీయం

రేషన్‌ షాపుల్లో మోడీ పోస్టర్లా… కుదరదు : కేరళ సిఎం విజయన్‌

Feb 13,2024 | 08:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలోని రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరి కాదని,…

కృష్ణా జలాల వివాదం కేసు మార్చి 13కు వాయిదా

Feb 13,2024 | 08:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్‌-2 టర్మ్స్‌…

మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌

Feb 12,2024 | 17:34

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్‌ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు…

జేఈఈ మెయిన్ సెష‌న్ -1 తుది కీ విడుద‌ల‌

Feb 12,2024 | 17:09

న్యూఢిల్లీ : దేశంలోని ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించిన జేఈఈ మెయిన్ తొలి విడత ప‌రీక్ష‌ల తుది కీ విడుద‌లైంది. జ‌న‌వ‌రి 24 నుంచి…

బీహార్‌లో బిజెపిని అడ్డుకుంటాం : తేజస్వి యాదవ్‌

Feb 12,2024 | 17:00

పాట్నా : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మరణానంతరం ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతరత్న అవార్డులపై బిజెపి…

కాంగ్రెస్‌కి మరో షాక్‌.. మాజీ సిఎం రాజీనామా

Feb 12,2024 | 15:52

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్‌ చవాన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.…

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Feb 12,2024 | 20:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ రద్దు…

18 నెలల తర్వాత ఖతార్‌ నుంచి భారత్‌కు చేరుకున్న నేవీ అధికారులు

Feb 12,2024 | 12:42

న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్‌ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో…

మధురలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు సజీవదహనం

Feb 12,2024 | 12:19

మధుర (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది. మధురలోని మహావన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మైల్‌ స్టోన్‌…