జాతీయం

  • Home
  • పట్వర్ధన్‌ డాక్యుమెంటరీపై విహెచ్‌పి దాడి

జాతీయం

పట్వర్ధన్‌ డాక్యుమెంటరీపై విహెచ్‌పి దాడి

Jan 23,2024 | 11:23

హైదరాబాద్‌ :   బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్‌ పట్వర్ధన్‌ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్‌ కే నామ్‌’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్‌…

జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఉద్రిక్తత

Jan 23,2024 | 11:15

విద్యార్థులపై ఎబివిపి దాడి జాదవ్‌పూర్‌   : రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఎబివిపి చేసిన రాద్ధాంతం జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…

గోద్రా సబ్‌ జైలులో లొంగిపోయిన బిల్కిస్‌ బానో కేసు దోషులు

Jan 23,2024 | 11:11

అహ్మదాబాద్‌ :  బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో గల గోద్రా సబ్‌జైలులో లొంగిపోయారు. గుజరాత్‌ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన…

ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు

Jan 23,2024 | 11:06

ఇది  రాజ్యాంగ విరుద్ధం  మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది  అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి విజయన్‌ లౌకికవాద పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపు ప్రజాశక్తి ప్రతినిది- …

ఇన్నేళ్లూ ఏం చేశావు?

Jan 23,2024 | 10:37

ఎన్నికల వేళ గుర్తొచ్చామా కర్ణాటకలో బిజెపి ఎంపిని అడ్డుకున్న దళితులు బెంగళూరు : కర్నాటకలోని మైసూరు ఎంపి ప్రతాప్‌ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి…

మహిళా రిజర్వేషన్‌ అమలుపై 2 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి

Jan 23,2024 | 10:31

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రిజర్వేషన్‌ చట్టం (నారీ శక్తి వందన్‌ చట్టం-2023)ను తక్షణమే అమలు చేయాలని, తద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో…

అట్టహాసంగా రామ్‌లల్లా ప్రతిష్ట

Jan 23,2024 | 08:05

అయోధ్య : సుదీర్ఘకాలం ఎదురు చూసిన తర్వాత రాముడు తన ఇంటికి వచ్చాడని ప్రధాని మోడీ అన్నారు. ‘ఎన్నో చెప్పాలని అనుకున్నాను. కానీ నా గొంతు ఉక్కిరిబిక్కిరి…

రామ మందిర నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం : మోడీ

Jan 22,2024 | 16:39

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : రామ మందిర నిర్మాణం భారత సమాజ పరిపక్వతకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో మోడీ…

ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింన సుప్రీం

Jan 22,2024 | 15:34

చెన్నై : సోమవారం (జనవరి 22) అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. అయితే రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన లైవ్‌ టెలికాస్ట్‌ను తమిళనాడు…