పట్వర్ధన్ డాక్యుమెంటరీపై విహెచ్పి దాడి
హైదరాబాద్ : బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్ కే నామ్’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్…
హైదరాబాద్ : బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్ కే నామ్’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్…
విద్యార్థులపై ఎబివిపి దాడి జాదవ్పూర్ : రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఎబివిపి చేసిన రాద్ధాంతం జాదవ్పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది. అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…
అహ్మదాబాద్ : బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో గల గోద్రా సబ్జైలులో లొంగిపోయారు. గుజరాత్ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన…
ఇది రాజ్యాంగ విరుద్ధం మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి విజయన్ లౌకికవాద పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపు ప్రజాశక్తి ప్రతినిది- …
ఎన్నికల వేళ గుర్తొచ్చామా కర్ణాటకలో బిజెపి ఎంపిని అడ్డుకున్న దళితులు బెంగళూరు : కర్నాటకలోని మైసూరు ఎంపి ప్రతాప్ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి…
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ చట్టం-2023)ను తక్షణమే అమలు చేయాలని, తద్వారా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో…
అయోధ్య : సుదీర్ఘకాలం ఎదురు చూసిన తర్వాత రాముడు తన ఇంటికి వచ్చాడని ప్రధాని మోడీ అన్నారు. ‘ఎన్నో చెప్పాలని అనుకున్నాను. కానీ నా గొంతు ఉక్కిరిబిక్కిరి…
అయోధ్య (ఉత్తరప్రదేశ్) : రామ మందిర నిర్మాణం భారత సమాజ పరిపక్వతకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో మోడీ…
చెన్నై : సోమవారం (జనవరి 22) అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. అయితే రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ను తమిళనాడు…