లైంగిక దాడిని అడ్డుకున్నందుకు యువతి హత్య
బెంగళూరు : తనపై జరుగుతున్న లైంగిక దాడిని అడ్డుకోవడమే ఆ యువతి చేసిన నేరంగా మారింది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు ఒక యువతిని ఒక యువకుడు హత్య…
బెంగళూరు : తనపై జరుగుతున్న లైంగిక దాడిని అడ్డుకోవడమే ఆ యువతి చేసిన నేరంగా మారింది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు ఒక యువతిని ఒక యువకుడు హత్య…
రాంచీ : ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలు చొరబాటుదారులని, అత్యధిక పిల్లలను కంటారని రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను…
ఒకవేళ అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతా గోద్రా అల్లర్ల పేరుచెప్పి నా ప్రతిష్టను ప్రత్యర్థులు దెబ్బతీశారు : ప్రధాని మోడీ న్యూఢిల్లీ : లోక్…
లక్నో : రూ. 5 విలువైన కుర్ కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్త నుంచి భార్య విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ…
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.…
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎ మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు…
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా సెప్సిస్తోపాటు పాటు న్యుమోనియాతో బాధపడుతున్నారు.…
జైపూర్ : రాజస్థాన్లోని నీమ్ కా థానా జిల్లాలో కోలిహన్ గని వద్ద మంగళవారం రాత్రి ప్రమాదం సంభవించింది. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్కు చెందిన అధికారులు, విజిలెన్స్…
ఎస్పి – కాంగ్రెస్ ఐక్యతారాగం అమేథీ, రాయ్ బరేలీలో విజయం కోసం కృషి లక్నో : ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఎస్పి –…