జాతీయం

  • Home
  • ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

జాతీయం

ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

Apr 15,2024 | 10:06

బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్‌ వైరల్‌ కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ఆందోళన న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

Apr 15,2024 | 09:48

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…

2 లక్షలకు పైగా ఖాతాలు తొలగించిన ఎక్స్‌

Apr 15,2024 | 09:42

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) భారత్‌లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…

వెనిజులా కుట్రకు 22ఏళ్ళు !

Apr 15,2024 | 09:36

అయినా మారని ఆమెరికా తీరు కారకస్‌ : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను అధికారం నుండి కూలదోసేందుకు పెట్టుబడిదారీవర్గం జరిపిన కుట్రకు ఈ నెల 11తో…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Apr 15,2024 | 09:35

– రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మోడీ – సీతారాం ఏచూరి ప్రజాశక్తి-చెన్నై బ్యూరో :భారతదేశానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, ఫెడరలిజం, సామాజిక…

పాణ్యం బరిలో గౌస్‌ దేశాయ్ – సిపిఎం ప్రకటన

Apr 15,2024 | 08:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా డి గౌస్‌ దేశాయ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర…

ఎంఎస్‌పి ఊసెత్తని బిజెపి

Apr 15,2024 | 08:21

నిరుద్యోగ యువత ఆకాంక్షలు లేవు ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో 2024 మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్నదాతలకు గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర…

పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా

Apr 15,2024 | 07:54

న్కూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 10 మందితో మరో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌…

కవితతో కెటిఆర్‌ భేటీ

Apr 15,2024 | 00:13

రేపు కవితను కోర్టు ప్రవేశపెట్టనున్న సిబిఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఆమె…