జాతీయం

  • Home
  • అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం : పినరయి విజయన్‌

జాతీయం

అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం : పినరయి విజయన్‌

Jan 25,2024 | 07:54

తిరువనంతపురం : దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన…

ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నన్ను భయపెట్టలేరు

Jan 25,2024 | 07:53

అసోం యాత్రలో రాహుల్‌ గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ తనను భయపెట్టలేవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు. అసోంలోని బార్‌పేటలో ఆయన…

గ్రామీణ బంద్‌కు మద్దుతు ఇవ్వండి

Jan 25,2024 | 07:24

ప్రజలకు రైతు, కార్మిక ఐక్య వేదిక పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 26న జరిగే ట్రాక్టర్‌ కవాతు, ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె, గ్రామీణ…

రియల్‌ ఎస్టేట్‌ అడ్డాగా అయోధ్య

Jan 25,2024 | 07:19

1250 అడుగుల ప్లాట్‌ ప్రారంభ ధరే 1.72 కోట్లు అయోధ్య: అయోధ్యకు రాముడొచ్చాడో లేదో కానీ ఆ పేరుతో పెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు మాత్రం…

తృణమూల్‌, వామపక్షాలు కలిసే పరిస్థితే లేదు !

Jan 25,2024 | 07:16

రాష్ట్రాల స్థాయిలోనే సీట్ల సద్దుబాటు జరగాల్సి వుంది రోజువారీ సమస్యలే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి పత్రికా ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌…

చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయండి-సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

Jan 24,2024 | 22:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్‌ కేసులో ఈనెల…

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జనవరి 31కి వాయిదా

Jan 24,2024 | 17:37

న్యూఢిల్లీ :   జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బుధవారం సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదావేసింది. జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో…

కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్పగాయం

Jan 24,2024 | 16:44

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్పగాయమైనట్లు అధికారులు తెలిపారు. బర్దమాన్‌…

టిఎంసి బాటలోనే ఆప్‌ ..

Jan 24,2024 | 15:31

 చండీగఢ్‌  :  తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)   బాటలోనే  ఆప్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై  ప్రకటన విడుదల చేసింది.   పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ…