అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం : పినరయి విజయన్
తిరువనంతపురం : దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన…
తిరువనంతపురం : దేశంలో అవినీతి అతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన…
అసోం యాత్రలో రాహుల్ గౌహతి : తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ తనను భయపెట్టలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అసోంలోని బార్పేటలో ఆయన…
ప్రజలకు రైతు, కార్మిక ఐక్య వేదిక పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 26న జరిగే ట్రాక్టర్ కవాతు, ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె, గ్రామీణ…
1250 అడుగుల ప్లాట్ ప్రారంభ ధరే 1.72 కోట్లు అయోధ్య: అయోధ్యకు రాముడొచ్చాడో లేదో కానీ ఆ పేరుతో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రం…
రాష్ట్రాల స్థాయిలోనే సీట్ల సద్దుబాటు జరగాల్సి వుంది రోజువారీ సమస్యలే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి పత్రికా ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో తృణమూల్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఈనెల…
న్యూఢిల్లీ : జెఎన్యు మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్పై విచారణను బుధవారం సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదావేసింది. జస్టిస్ బేలా.ఎం.త్రివేది, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో…
కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్పగాయమైనట్లు అధికారులు తెలిపారు. బర్దమాన్…
చండీగఢ్ : తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) బాటలోనే ఆప్ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీపై ప్రకటన విడుదల చేసింది. పంజాబ్లోని అన్ని లోక్సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ…