జాతీయం

  • Home
  • ఒడిస్సాలో బస్సు ప్రమాదం : ఐదుగురు మృతి

జాతీయం

ఒడిస్సాలో బస్సు ప్రమాదం : ఐదుగురు మృతి

Apr 17,2024 | 01:15

భువనేశ్వర్‌ : ఒడిస్సాలోని ధర్మశాల సమీపంలో బారాబతి వారధిపై సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

అందరికీ సమానావకాశాలు

Apr 17,2024 | 01:14

ఇసికి మాజీ ఉన్నతాధికారుల వినతి  ప్రతిపక్ష నేతలకు అరెస్టులతో వేధింపులు  కమిషన్‌ ప్రేక్షక పాత్రపై ఆగ్రహం న్యూఢిల్లీ : రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు…

విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Apr 17,2024 | 00:20

మోడీపై చర్యలు తీసుకోండి  ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను…

బిజెపితో రహస్య ఒప్పందాలు చేసుకునే రాజకీయ మూర్ఖత్వం సిపిఎంకు లేదు

Apr 17,2024 | 00:19

 కేరళ సిఎం పినరయి విజయన్‌ త్రిస్సూర్‌ : ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం, బిజెపి రహస్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి…

‘అనన్య’ విజయం

Apr 17,2024 | 00:57

పాలమూరు బిడ్డకు మూడో ర్యాంకు  సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు  2023 ఫలితాలు వెల్లడి  ఆదిత్య శ్రీవాత్సవకు టాప్‌ ర్యాంక్‌ న్యూఢిల్లీ : సివిల్స్‌లో ఈ ఏడాది…

Encounter: దండకారణ్యంలో దమనకాండ

Apr 17,2024 | 00:45

పోలీస్‌ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి  మృతుల్లో అగ్రనేత శంకరరావు? దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సంయుక్తంగా…

సెల్ఫీకీ జిఎస్‌టి కట్టాలేమో..! : స్టాలిన్‌

Apr 17,2024 | 00:16

ఆయనో ‘వసూల్‌ రాజ్‌’  బాండ్లతో వేల కోట్లు దండుకున్నారు  బిజెపి మ్యానిఫెస్టో పౌరుల పాలిట విలన్‌ ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం ప్రజాశక్తి – చెన్నయ్ : ప్రధానమంత్రి…

సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

Apr 16,2024 | 22:21

ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…

రణదీప్‌ సూర్జేవాలేపై 48 గంటల పాటు నిషేధం

Apr 17,2024 | 00:10

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకులు రణదీప్‌ సూర్జేవాలేపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నిషేధం విధించింది. బిజెపి ఎంపి…