ఒడిస్సాలో బస్సు ప్రమాదం : ఐదుగురు మృతి
భువనేశ్వర్ : ఒడిస్సాలోని ధర్మశాల సమీపంలో బారాబతి వారధిపై సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.…
భువనేశ్వర్ : ఒడిస్సాలోని ధర్మశాల సమీపంలో బారాబతి వారధిపై సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.…
ఇసికి మాజీ ఉన్నతాధికారుల వినతి ప్రతిపక్ష నేతలకు అరెస్టులతో వేధింపులు కమిషన్ ప్రేక్షక పాత్రపై ఆగ్రహం న్యూఢిల్లీ : రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు…
మోడీపై చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను…
కేరళ సిఎం పినరయి విజయన్ త్రిస్సూర్ : ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సిపిఎం, బిజెపి రహస్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి…
పాలమూరు బిడ్డకు మూడో ర్యాంకు సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు 2023 ఫలితాలు వెల్లడి ఆదిత్య శ్రీవాత్సవకు టాప్ ర్యాంక్ న్యూఢిల్లీ : సివిల్స్లో ఈ ఏడాది…
పోలీస్ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో అగ్రనేత శంకరరావు? దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రంలోను, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు సంయుక్తంగా…
ఆయనో ‘వసూల్ రాజ్’ బాండ్లతో వేల కోట్లు దండుకున్నారు బిజెపి మ్యానిఫెస్టో పౌరుల పాలిట విలన్ ప్రధాని మోడీపై స్టాలిన్ ఆగ్రహం ప్రజాశక్తి – చెన్నయ్ : ప్రధానమంత్రి…
ఇసికి ఎన్డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకులు రణదీప్ సూర్జేవాలేపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నిషేధం విధించింది. బిజెపి ఎంపి…