మా పార్టీ బిజెపిలో విలీనం కాదు : హెచ్డి కుమారస్వామి
బెంగళూరు : బిజెపిలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…
బెంగళూరు : బిజెపిలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…
కోల్కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి భద్రత లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.…
రాంచీ : ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష…
రాంచీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ఆదివారం పేర్కొన్నారు. రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు…
రాయ్పూర్ : రూ. 200 కోట్ల లిక్కర్స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛత్తీస్గఢ్కి చెందిన మాజీ ఐఎఎస్అధికారిని అరెస్ట్ చేసింది. మాజీ ఐఎఎస్…
చండీగీఢ్: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి నలుగురు చనిపోయారు. గురుగ్రామ్లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున…
రాజస్థాన్: రాజస్థాన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పెండ్లి బృందం…
మణిపూర్ : మణిపూర్లో ఏప్రిల్ 19న ఓటింగ్ వేళ … హింసాత్మక ఘటనలు జరిగాయి. దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో … మణిపూర్ లోక్సభ…
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…