జాతీయం

  • Home
  • ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

జాతీయం

ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

Dec 13,2023 | 13:32

 న్యూఢిల్లీ :    ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం…

బెంగళూరులో ఆరు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

Dec 13,2023 | 13:07

బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద…

మధ్యప్రదేశ్​ సీఎంగా మోహన్​ యాదవ్​ ప్రమాణ స్వీకారం

Dec 13,2023 | 12:43

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ మంగూబాయ్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా,…

ఐరాసలో కాల్పుల విరమణకు అనుకూలంగా భారత్‌ ఓటు

Dec 13,2023 | 12:33

 న్యూఢిల్లీ :    ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం (యుఎన్‌జిఎ)లో ప్రవేశపెట్టిన ముసాయితా తీర్మానానికి అనుకూలంగా భారత్‌ మంగళవారం ఓటు వేసింది. ఇజ్రాయిల్‌ తక్షణ కాల్పుల విరమణతో పాటు,…

దుబాయ్ పోలీసుల అదుపులో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమాని 

Dec 13,2023 | 11:39

దుబాయ్  :  మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ జారీ…

మళ్లీ ఎగిసిన ధరలు : 5.55 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Dec 13,2023 | 11:19

  న్యూఢిల్లీ : దేశంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో వినియోగదారుల రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.55 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర…

ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు మాఫీ

Dec 13,2023 | 11:04

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఐదేళ్లలో బడా కార్పొరేట్లకు రూ.10,57,326 కోట్లు మాఫీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు…

సిఇసి, ఇసి నియామకాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం   

Dec 13,2023 | 10:55

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  :   చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్లు (నియామకం, సర్వీస్‌ షరతులు, పదవీకాలం) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఎన్నికల సంఘం…

పౌరసత్వ చట్టం సెక్షన్‌ 6ఎ చెల్లుబాటుపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

Dec 13,2023 | 10:52

న్యూఢిల్లీ : పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్‌ 6ఎ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తున్న పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం రిజర్వ్‌ చేసుకుంది. భారత్‌లోకి విదేశీయులు…