జాతీయం

  • Home
  • గతేడాది రికార్డుస్థాయిలో వెయ్యికిపైగా ఎన్‌జిఒలకు ఎఫ్‌సిఆర్‌ఎ ఆమోదం

జాతీయం

గతేడాది రికార్డుస్థాయిలో వెయ్యికిపైగా ఎన్‌జిఒలకు ఎఫ్‌సిఆర్‌ఎ ఆమోదం

Jan 11,2024 | 11:31

న్యూఢిల్లీ  :   గతేడాది రికార్డుస్థాయిలో 1,111 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒ)లు విదేశీ సహకార (నియంత్రణ) సహకార చట్టం, 2020 (ఎఫ్‌సిఆర్‌ఎ) ఆమోదం పొందాయి. 2014తర్వాత ఇదే అత్యధికమని…

అసభ్యకరమైన కంటెంట్‌పై యూట్యూబ్ కు సమన్లు

Jan 11,2024 | 11:14

ఢిల్లీ : తల్లులు మరియు కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్‌పై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) యూట్యూబ్ అధికారికి సమన్లు పంపింది.…

షిండే గ్రూపే అసలైన శివసేన : మహరాష్ట్ర స్పీకర్‌ తీర్పు

Jan 11,2024 | 14:38

ముంబయి : మహారాష్ట్రలో శివసేన చీలికపై ఆ రాష్ట్ర స్పీకర్‌ ఊహించినట్లుగానే తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే గ్రూపే అసలైన శివసేన అని రాష్ట్ర స్పీకర్‌…

అది ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపిల ఈవెంట్‌ : కాంగ్రెస్‌

Jan 10,2024 | 16:54

న్యూఢిల్లీ :    అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  హాజరుకావడం లేదని   కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. ఇది పూర్తిగా ”రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌)/…

మణిపూర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’కు అనుమతి నిరాకరణ

Jan 10,2024 | 16:26

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ…

ఈడి సమన్లపై జార్ఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు

Jan 10,2024 | 15:42

రాంచీ :    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులను ఎదుర్కొనేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ అధ్యక్షతన…

‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎన్నడూ చూడలేదు : ఒమర్‌ అబ్దుల్లా

Jan 10,2024 | 15:05

 శ్రీనగర్‌  :   జమ్ముకాశ్మీర్‌లోని ‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎప్పుడూ చూడలేదని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా బుధవారం వ్యాఖ్యానించారు. ”శీతాకాలంలో గుల్‌మార్గ్‌లో ఇంతటి…

దోషుల లొంగుబాటు గురించి సమాచారం అందలేదు : పోలీసులు

Jan 10,2024 | 17:09

 గాంధీనగర్‌ :    బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులు  లొంగిపోవడంపై తమకు సమాచారం అందలేదని దాహోద్‌ పోలీసులు తెలిపారు. అయితే శాంతి…

గాజాలో పౌరుల మరణాలు సహించరానివి !

Jan 11,2024 | 09:41

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్‌ ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి సురక్షిత జోన్‌లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్‌ బలగాలు అబ్బాస్‌తో బ్లింకెన్‌…