జాతీయం

  • Home
  • నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే

జాతీయం

నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే

Mar 7,2024 | 08:38

 కుటుంబ బాధ్యతలే ప్రధాన కారణం న్యూఢిల్లీ : ‘ఫార్ట్యూన్‌ 500 ఇండియా లిస్ట్‌’లోని కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలకు మాత్రమే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. తదుపరి…

ఢిల్లీలో భారీ ఎత్తున బలగాల మోహరింపు

Mar 7,2024 | 08:33

రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించింది: రైతు నాయకులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధానికి రైతులు చేరుకోకుండా అడ్డుకోవడానికి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున…

K-Rice: భారత్‌ రైస్‌కు పోటీగా కె-రైస్‌!

Mar 7,2024 | 10:58

కిలో రూ.30చొప్పున విక్రయాలు తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భారత్‌ రైస్‌కు పోటీగా శబరి కె-రైస్‌ను ప్రవేశపెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆహార…

Beef: బీఫ్‌ ఎగుమతుల్లో భారత్‌ది రెండో స్థానం

Mar 7,2024 | 10:58

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023…

Loan: కేంద్రంపై కేరళ విజయం

Mar 7,2024 | 10:59

రాష్ట్రం కోరిన రూ.13608 కోట్ల రుణం ఇవ్వండి  సుప్రీం కోర్టు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిని తగ్గించినందుకు కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న కేరళకు…

ఉదయనిధి, రాజాలకు ఊరట

Mar 6,2024 | 21:22

-సనాతన ధర్మంపై వ్యాఖ్యల కేసులో వారెంట్‌ ఇవ్వలేం – తేల్చి చెప్పిన మద్రాసు హైకోర్టు చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో తమిళనాడు క్రీడా మంత్రి,…

అక్రమ వలసల రాకెట్‌ కేసులో మూడు రాష్ట్రాల్లో ఇడి సోదాలు

Mar 6,2024 | 12:08

న్యూఢిల్లీ :    అక్రమ వలసల రాకెట్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బుధవారం గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఏకకాలంలో దాడులు చేపడుతోంది. భారతీయులను అక్రమంగా అమెరికా,…

అమేథీ నుండి పోటీ చేయనున్న రాహుల్‌గాంధీ .. !

Mar 6,2024 | 11:45

న్యూఢిల్లీ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అమేథీ నుండి బరిలోకి దిగనున్నారు. రాహుల్‌ అమేథీ నుండి పోటీ చేయనున్నారని, దీనిపై …

అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

Mar 6,2024 | 11:19

కోల్ కతా : కోల్ కతాలో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ ను ప్రధాని బుధవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు.…