ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి
భువనేశ్వర్ : ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…
భువనేశ్వర్ : ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…
జమ్ము కాశ్మీర్ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……
ఐఎండి అంచనా న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయని మొన్న స్కైమెట్ చెప్పగా, నేడు భారత వాతావరణశాఖ (ఐఎండి) దానిని మరింత నొక్కి…
లోక్సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ అమరావతి బ్యూరో : లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి భారీగా నగదు పట్టుబడినట్లు…
లక్నో : పశ్చిమ యుపిని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి ప్రజలకు హామీ ఇచ్చారు. ముజఫర్ నగర్ పార్లమెంట్…
టివి రాముడు, మీరట్ బిజెపి అభ్యర్థి అరుణ్ గోవిల్ న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చునని బిజెపి మీరట్ అభ్యర్థి, టివిలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ వ్యాఖ్యానించారు.…
మహారాష్ట్రలో 2 కూటముల మధ్య ప్రధాన పోటీ కాంగ్రెస్- వికాస్ అఘాడీ బిజెపి- మహాయుతి ఐదు దశల సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర దేశంలో రెండో అత్యధిక…
పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో విజయావకాశాలు మూడో స్థానానికే బిజెపి పరిమితం రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి – మదురై : తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో…
అగ్నిపథ్ రద్దు, స్థానిక సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ హామీ యుసిసి అమలుపై బిజెపి హిమాలయ ముఖద్వారంలో గల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఐదు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న…