ఎలక్ట్రానిక్ ఆధారాల ప్రతులు ఇవ్వరేం ?
భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఎపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు ఎలక్ట్రానిక్ ఆధారాలకు సంబంధించిన…
భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఎపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు ఎలక్ట్రానిక్ ఆధారాలకు సంబంధించిన…
రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్-2022 నాలుగో ఎడిషన్ వెల్లడి న్యూఢిల్లీ: రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ (2022) నాలుగో ఎడిషన్లో కేరళ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లు అత్యుత్తమ…
ఎస్కెఎం, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఫిబ్రవరి 16న రైల్ రోకో, రాస్తారోకో, జైల్ భరో, గ్రామీణ్ బంద్, ప్రదర్శనలు, కేంద్ర…
హర్యానా 18 జిల్లాల్లో అధికస్థాయిలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ చండీగఢ్ : బిజెపి పాలిత రాష్ట్రం హర్యానాలో స్వచ్ఛమైన నీరు దొరకటమే కష్టంగా మారుతున్నది. ప్రమాదకర మూలకాల కారణంగా…
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది… అంటే జనాభాలో 60శాతం మంది మరింత…
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఎన్సిపి అధినేత శరద్ పవార్, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయోధ్యలో…
జ్యోతిబసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్’ భవనానికి శంకుస్థాపన ప్రజాశక్తి ప్రతినిధి-కొల్కతా: దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని సిపిఎం…
తిరువనంతపురం : కేరళ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా, సవరించిన స్కూలు పాఠ్యపుస్తకాల్లో దేశ రాజ్యాంగ పీఠిక చేర్చనున్నారు. పిల్లల మనసులోకి రాజ్యాంగ విలువలను పాదుకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఫైబర్ నెట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు బుధవారం విచారణకు…