జాతీయం

  • Home
  • వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్‌ గాంధీ

జాతీయం

వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్‌ గాంధీ

May 14,2024 | 00:06

న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.…

ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం!

May 13,2024 | 23:40

చనిపోయిన 12మందీ గ్రామస్తులే చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన…

Supreme Court : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించేందుకు చట్టపరమైన హక్కు లేదు : సుప్రీంకోర్టు

May 13,2024 | 23:27

న్యూఢిల్లీ : ఎక్సైజ్‌ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ…

పాక్‌ను చూసి భయపడుతున్నారు : మోడీ

May 13,2024 | 23:25

ముజఫర్‌పుర్‌: ఇండియా వేదిక నేతలు పాకిస్థాన్‌ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బీహార్‌లోని హజీపుర్‌, ముజఫర్‌పుర్‌, సరణ్‌లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…

భారత్‌ మానవ హక్కుల రికార్డుకు ఎదురు దెబ్బ !

May 13,2024 | 23:23

ఎన్‌హెచ్‌ఆర్‌సికి గుర్తింపు వాయిదా న్యూఢిల్లీ : భారతదేశ మానవ హక్కుల రికార్డుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన, జెనీవా కేంద్రంగా పనిచేసే…

అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధానిలా కాదు : రాహుల్‌ గాంధీ

May 13,2024 | 18:04

న్యూఢిల్లీ :    అదానీ, అంబానీల కోసం పనిచేసే ప్రధాని మోడీలా కాదని, రాయ్‌బరేలీ ప్రజల కోసం తన కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

Lok Sabha elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌

May 13,2024 | 16:25

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 10 రాష్ట్రాలు,…

ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి అభ్యర్థి మాధవిలత అనుచిత ప్రవర్తన .. వైరల్‌ వీడియో

May 13,2024 | 16:11

హైదరాబాద్‌ :    కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…