వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.…
న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.…
చనిపోయిన 12మందీ గ్రామస్తులే చత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన…
న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ…
ముజఫర్పుర్: ఇండియా వేదిక నేతలు పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బీహార్లోని హజీపుర్, ముజఫర్పుర్, సరణ్లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…
ఎన్హెచ్ఆర్సికి గుర్తింపు వాయిదా న్యూఢిల్లీ : భారతదేశ మానవ హక్కుల రికార్డుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన, జెనీవా కేంద్రంగా పనిచేసే…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. 10 రాష్ట్రాలు,…
హైదరాబాద్ : కొందరు ముస్లిం ఓటర్ల పట్ల బిజెపి హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కె. మాదవి లత అనుచితంగా ప్రవర్తించారు. బురఖా ధరించిన కొందరు ముస్లిం…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల 4వదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) తెలిపింది.…