జాతీయం

  • Home
  • కేంద్రానికి సుప్రీం నోటీసులు

జాతీయం

కేంద్రానికి సుప్రీం నోటీసులు

Jan 12,2024 | 14:00

న్యూఢిల్లీ :    భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ నియమించే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఈసి), ఎలక్షన్‌ కమిషర్‌(ఈసి)ల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి…

టిఎంసి నేతల నివాసాలపై ఈడి దాడులు

Jan 12,2024 | 16:52

 కోల్‌కతా :   తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు నిర్వహించింది.  ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ మంత్రి సుజిత్‌ బోస్‌, ఎమ్మెల్యే…

విద్యార్థి సంఘాల చలో పార్లమెంటు(లైవ్)

Jan 12,2024 | 12:47

విద్యా వినాశకర విధానాలపై ఐక్యపోరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యారంగంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధ్వంసకర చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐతో సహా 16 విద్యార్థి సంఘాలు…

ప్రభు భక్తి పెరగడంపై వాసుదేవన్‌ విమర్శలు

Jan 12,2024 | 10:47

కొజికోడ్‌ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్‌ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌…

పుట్టబోయే బిడ్డ ఎవరో నిర్ణయించేది పురుష క్రోమోజోమ్‌లే !

Jan 12,2024 | 10:43

సమాజంలో దీనిపై అవగాహన పెరగాలి వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పుట్టబోయే బిడ్డ ఆడ, మగా అని నిర్ణయించేది…

గణతంత్ర వేడుకల్లో 16 శకటాలే ! 

Jan 12,2024 | 11:21

పలు రాష్ట్రాలకు లభించని ప్రాతినిధ్యం  వివక్ష చూపారని కేంద్రంపై కర్ణాటక, పంజాబ్‌ ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు…

ప్రజా ప్రణాళికలతో కేరళ అభివృద్ధి బాట

Jan 12,2024 | 11:04

‘కర్షక తుల్లాలి’ సభలో బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి,…

నౌకాదళంలో అదానీ డ్రోన్లు !

Jan 12,2024 | 10:52

న్యూఢిల్లీ : అదానీ గ్రూపులోని డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ విభాగం తయారు చేసిన డ్రోన్లు భారత నౌకాదళంలో చేరాయి. దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన మానవ రహిత…