కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ నియమించే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి), ఎలక్షన్ కమిషర్(ఈసి)ల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి…
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అత్యున్నత కమిటీ నియమించే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి), ఎలక్షన్ కమిషర్(ఈసి)ల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి…
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేతల నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాడులు నిర్వహించింది. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్, ఎమ్మెల్యే…
విద్యా వినాశకర విధానాలపై ఐక్యపోరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యారంగంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధ్వంసకర చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎస్ఎఫ్ఐతో సహా 16 విద్యార్థి సంఘాలు…
కొజికోడ్ : అధికారంలో వున్న రాజకీయ నేతలను ‘ఆరాధించడం’పై జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి.వాసుదేవన్ నాయర్ తీవ్రంగా విమర్శించారు. మార్క్కిస్ట్ మేధావి, కేరళ మొదటి ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్…
సమాజంలో దీనిపై అవగాహన పెరగాలి వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పుట్టబోయే బిడ్డ ఆడ, మగా అని నిర్ణయించేది…
పలు రాష్ట్రాలకు లభించని ప్రాతినిధ్యం వివక్ష చూపారని కేంద్రంపై కర్ణాటక, పంజాబ్ ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు…
‘కర్షక తుల్లాలి’ సభలో బి వెంకట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేరళ వామపక్ష ప్రభుత్వం పనిచేస్తుంటే, దేశంలో మతోన్మాదం పెంచి,…
న్యూఢిల్లీ : అదానీ గ్రూపులోని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం తయారు చేసిన డ్రోన్లు భారత నౌకాదళంలో చేరాయి. దేశీయ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన మానవ రహిత…
చివరి రోజు రిషి సునాక్తో భేటీ లండన్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల ఇంగ్లండ్ పర్యటన గురువారం ముగిసింది. చివరి…