జాతీయం

  • Home
  • ఒత్తిడితోనే నితీష్‌ వెళ్లిపోయారు : రాహుల్‌

జాతీయం

రాంచీకి హేమంత్‌ సొరేన్‌ : నేడు ఇడి విచారణ

Jan 31,2024 | 10:21

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ రాష్ట్ర రాజధాని రాంచీ మంగళవారం చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాంచీలోని తన అధికారిక నివాసంలో…

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి : ముగ్గురు జవాన్లు మృతి

Jan 31,2024 | 10:09

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బిజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. టేకులగూడెం అడవుల వద్ద భద్రతా సిబ్బంది…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి : అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 10:05

సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

కేరళలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంపు

Jan 31,2024 | 09:08

పదేళ్లు సర్వీసున్నవారికి రూ.వెయ్యి, మిగిలిన అందరికీ రూ.500 చొప్పున పెంపుదల డిసెంబర్‌ 2023 నుంచే అమల్లోకి 60 వేల మంది సిబ్బందికి లబ్ది తిరువనంతపురం : కేరళలో…

మోడీని గద్దె దించడమే లక్ష్యం : ఏచూరి

Jan 31,2024 | 08:51

హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Jan 31,2024 | 08:44

ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి…

కేంద్ర ఏజెన్సీల దాడి ఆపాలి – అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌

Jan 31,2024 | 07:59

– సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి : ప్రభుత్వం – రేపు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు మంగళవారం అఖిలపక్ష సమావేశం…

తేజస్వి యాదవ్‌ విచారణ-8 గంటలపాటు ప్రశ్నించిన ఇడి

Jan 31,2024 | 07:59

పాట్నా : ఆర్‌జెడి నాయకులు, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు మంగళవారం దాదాపు 8 గంటల పాటు విచారించారు. పాట్నాలోని…