జాతీయం

  • Home
  • మణిపూర్‌ హింసాకాండపై ఎందుకు ప్రశ్నించలేదు : కేరళ మంత్రి

జాతీయం

మణిపూర్‌ హింసాకాండపై ఎందుకు ప్రశ్నించలేదు : కేరళ మంత్రి

Jan 1,2024 | 12:55

అలప్పుజ :    మణిపూర్‌ హింసాకాండపై మౌనం వహించిన క్రిస్టియన్‌ బిషప్‌లపై కేరళ మంత్రి ధ్వజమెత్తారు. ఆదివారం అలప్పుజలో సిపిఎం స్థానిక కమిటీ కార్యాలయాన్నికేరళ సాంస్కృతిక వ్యవహారాల…

దేశంలో కొత్తగా 636 కోవిడ్‌ కేసులు..!

Jan 1,2024 | 12:23

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు…

జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్‌

Jan 1,2024 | 12:04

న్యూఢిల్లీ   :   ప్రజా శ్రేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌…

పెరుగుతున్న కుక్కకాటు కేసులు 

Jan 1,2024 | 10:44

  ఏడాదిలో ఆరు లక్షల కేసుల పెరుగుదల న్యూఢిల్లీ : దేశంలో కుక్కకాటు కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2022తో పోలిస్తే 2023లో దాదాపు ఆరు లక్షల కేసులు…

18 ఏళ్ల దళిత యువతిపై అమానుషం 

Jan 1,2024 | 10:39

  బెల్లం తయారీ కొలిమిలోకి తోసేశారు లక్నో: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఓదళిత యువతిని బెల్లం తయారీ యూనిట్‌లోని కొలిమిలోకి తోసేశారు. ఈ దారుణ…

పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Jan 1,2024 | 10:31

గవర్నర్‌తో స్టాలిన్‌ భేటీ చెన్నయ్ : పెండింగ్‌ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. అపరిష్కృత…

పోరాట నామ సంవత్సరం

Jan 1,2024 | 10:07

2023 రౌండప్‌ న్యూఢిల్లీ : కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది. 2023 గత జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే 2023ను పోరాట నామ సంవత్సరంగా మనకు గుర్తుండి పోతుంది.…

ప్రధాని ‘క్రూరత్వం ’ బాధ కలిగించింది : రాహుల్‌ గాంధీ

Jan 1,2024 | 08:23

న్యూఢిల్లీ :   రెజ్లర్లపై ప్రధాని మోడీ క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆదివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని దేశ సంరక్షకుడని, రెజ్లర్ల పట్ల ఆయన ఈ…

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా అరవింద్‌ పనగరియా

Jan 1,2024 | 08:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగరియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిత్విక్‌ రంజనం పాండేను కమిషన్‌…