జాతీయం

  • Home
  • పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

జాతీయం

పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

Jan 5,2024 | 10:50

 ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. :  ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…

నన్ను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోంది : కేజ్రీవాల్‌

Jan 5,2024 | 08:55

న్యూఢిల్లీ :   తనను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ గురువారం ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈడి విచారణకు…

మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదు : ఖర్గే

Jan 4,2024 | 16:29

 న్యూఢిల్లీ :    మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం…

ఎంఇఎ తదుపరి ప్రతినిధిగా రణధీర్‌ జైస్వాల్‌ నియామకం

Jan 4,2024 | 15:45

న్యూఢిల్లీ :    విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)తదుపరి అధికార ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రణధీర్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. బుధవారం అరిందమ్‌ బాగ్చి నుండి అధికార…

ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

Jan 4,2024 | 15:09

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్‌ అధికారులను, ఓ ఐపిఎస్‌ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన  వారిలో 19…

రూ.10,000 కోట్లకు పైగా నగదు స్వాహా : ఐ4సి

Jan 4,2024 | 12:57

న్యూఢిల్లీ    :  ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్‌తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు దేశంలో…

కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయవచ్చు : ఆప్‌ వర్గాలు

Jan 4,2024 | 14:36

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం..

Jan 4,2024 | 11:20

ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని టీచింగ్‌ బ్లాక్‌ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని…

ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Jan 4,2024 | 10:21

ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…