జాతీయం

  • Home
  • ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

జాతీయం

ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Jan 4,2024 | 10:21

ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…

జైళ్లలో కుల వివక్ష : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Jan 4,2024 | 09:26

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జైళ్లలో కుల వివక్షపై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్‌లు ఖైదీల మధ్య కుల…

గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కుపై కేంద్రం 

Jan 4,2024 | 09:22

ఉపాధి హామీకి ఎబిపిఎస్‌ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు ఎఐఎడబ్ల్యుయు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ భారతదేశంలో పని హక్కుపై కేంద్ర ప్రభుత్వం…

ప్రత్యామ్నాయ మీడియాపై మరిన్ని బరువు బాధ్యతలు

Jan 4,2024 | 09:20

 గణశక్తి వ్యవస్థాపక వార్షికోత్సవంలో మీడియా నిపుణులు శశికుమార్‌ కొల్‌కతా: పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి సూచిక. దానిని పరి రక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని ప్రముఖ మీడియా నిపుణులు శశి…

ఏకపక్షంగా కోర్టుకు పిలిచే విషయంలో అధికారులకు మినహాయింపు 

Jan 4,2024 | 09:19

  సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను…

మోడీ సెల్ఫీ ఖర్చు చెప్పాడని బదిలీ చేశారు 

Jan 4,2024 | 08:47

  సెంట్రల్‌ రైల్వే సీపీఆర్‌ఓకు ‘బహుమతి’ న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లలో ప్రధాని నరేంద్ర మోడీ ‘3డీ సెల్ఫీ పాయింట్ల’ను ఏర్పాటు చేసినందుకు ఎంత ఖర్చు అయిందో…

అదానీ కేసు: సుప్రీం తీర్పు నిరాశపరిచింది:సిపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Jan 3,2024 | 21:15

న్యూఢిల్లీ : అడాని కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని సిపిఐ(ఎం) విమర్శించింది. ఏ విధంగా చూసినా…

సంజయ్ సింగ్‌ లేని డబ్ల్యుఎఫ్‌ఐ మాకు ఆమోదమే : సాక్షి మాలిక్‌

Jan 3,2024 | 16:48

 న్యూఢిల్లీ :   సంజయ్  సింగ్‌ లేకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకవర్గంతో తనకు ఎలాంటి సమస్యలు లేవని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ బుధవారం…

Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

Jan 3,2024 | 16:45

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది.…