జాతీయం

  • Home
  • రేవ్‌ పార్టీపై పోలీసుల దాడి.. 80 మంది అరెస్ట్‌

జాతీయం

రేవ్‌ పార్టీపై పోలీసుల దాడి.. 80 మంది అరెస్ట్‌

Dec 31,2023 | 14:50

థానే :    మహారాష్ట్రలో ఓ రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో…

‘వికసిత్‌ భారత్‌’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి : ప్రధాని మోడీ

Dec 31,2023 | 13:48

న్యూఢిల్లీ   :   దేశం ‘వికసిత్‌ భారత్‌’ మరియు స్వావలంబన స్ఫూర్తితో నిండిపోయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని 2024 నూతన సంవత్సరంలో కూడా కొనసాగించాలని అన్నారు.…

న్యూఇయర్‌ వేళ … ముంబయిని వణికిస్తున్న బాంబు బెదిరింపు కాల్స్‌

Dec 31,2023 | 13:32

ముంబయి : కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించాలని ఎదురుచూస్తున్న ముంబయిని బాంబు బెదిరింపు కాల్స్‌ వణికిస్తున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ…

ఢిల్లీలో 400కి చేరిన వాయు నాణ్యతా ప్రమాణం

Dec 31,2023 | 12:42

న్యూఢిల్లీ :    ఢిల్లీలో గాలి కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస పీల్చేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం మరోసారి వాయు నాణ్యతా ప్రమాణం…

7 నెలల తర్వాత రికార్డు స్థాయికి కరోనా కేసులు

Dec 31,2023 | 12:42

ఒక్క రోజే 841 మందికి కరోనా ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 841 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదైనట్లు భారత్‌ ఆరోగ్య…

బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్ట్‌ ..

Dec 31,2023 | 11:50

బెంగళూరు :   దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు…

కన్నూర్‌ విసి పునర్‌ నియామకం’పై కేరళ రివ్యూ పిటీషన్‌

Dec 31,2023 | 11:14

న్యూఢిల్లీ :  కన్నూర్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్‌ నియామకాన్ని రద్దు చేస్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం శనివారం రివ్యూ…

మానవత్వంపై దాడులు : గాజాపై ఇజ్రాయెల్‌ నరమేధానికి విజయన్‌ ఖండన

Dec 31,2023 | 09:44

తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ బాంబు దాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హత్య చేయడమే లక్ష్యంగా…

ఐలు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వికాస్‌రంజన్‌ భట్టాచార్య, పివి సురేంద్రనాథ్‌

Dec 31,2023 | 09:26

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గాఎస్‌.రాజేంద్ర ప్రసాద్‌ 169 మందితో కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఏపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని తీర్మానం ముగిసిన 14వ ఐలు మహాసభ…