జాతీయం

  • Home
  • అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

జాతీయం

అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

Dec 30,2023 | 13:15

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త…

అయోధ్యలో మోడీ పర్యటన

Dec 30,2023 | 12:24

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోడీ…

రూ.40 వేల కోట్ల స్కామ్‌

Dec 30,2023 | 11:04

కోవిడ్‌ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు బెంగళూరు : కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప…

మత ఉద్రిక్తతలు సృష్టించేందుకే : ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి

Dec 30,2023 | 10:55

రాజకీయ ప్రాజెక్టుగా రామ మందిర ప్రారంభోత్సవం ప్రధాని మోడీ, యుపి సిఎం యోగి తీరుపై ఏచూరి కేంద్రం తీరు రాజ్యాంగానికి, లౌకికవాద స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని…

సబ్సిడీలకు కేంద్రం తూట్లు

Dec 30,2023 | 10:46

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. గత 20 ఏళ్ల బడ్జెట్‌ను విశ్లేషిస్తే.. మోడీ ప్రభుత్వ…

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Dec 29,2023 | 21:30

– ఐలు 14వ అఖిల భారత మహాసభలో జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:మతోన్మాదం, మతపరమైన సమీకరణలు శాంతి భద్రతలకు ముప్పు తెచ్చాయని పంజాబ్‌, ఒడిశా,…

వృద్ధాప్య  పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గించిన జార్ఖండ్‌ ప్రభుత్వం

Dec 29,2023 | 17:52

రాంచీ :   వృద్ధాప్య పింఛన్‌ వయస్సును పదేళ్లకు తగ్గిస్తున్నట్లు జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా శుక్రవారం రాంచీలోని మొరదబడి మైదానంలో జరిగిన…

రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను పంపడంపై మార్గదర్శకాలు కోరిన కేరళ

Dec 29,2023 | 16:19

న్యూఢిల్లీ :    రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్‌ బిల్లులను రిజర్వ్‌ చేయగల పరిస్థితులపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా కేరళ సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన…

కేజ్రీవాల్‌ అభ్యర్థనను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్‌

Dec 29,2023 | 16:35

 న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ ఎగువ సభలో ఆప్‌ మధ్యంతర నేతగా రాఘవ్‌ చద్దాను నియమించాలన్న ఆప్‌ అభ్యర్థనను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తిరస్కరించారు. విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు…