లీడ్ ఆర్టికల్

  • Home
  • రూ.7,200 కోట్ల షాక్‌

లీడ్ ఆర్టికల్

రూ.7,200 కోట్ల షాక్‌

Nov 24,2023 | 10:45

ఈసారి మరో ట్రూ అప్‌ వినియోగదారులపై నాలుగో భారం ఎపిఇఆర్‌సికి ప్రతిపాదన పంపిన డిస్కమ్‌లు విచారణకు త్వరలో నోటిఫికేషన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై మరో…

అమెరికాలో అక్రమ భారతీయ వలసవాదులు

Nov 24,2023 | 10:29

2021లో 7.25 లక్షలకు చేరిన సంఖ్యవాషింగ్టన్‌ : అమెరికాలో మన దేశానికి చెందిన 7.25 లక్షల మంది అక్రమంగా నివసిస్తున్నారు. ప్యూ రిసెర్చ్‌ కేంద్రం తాజా అంచనాల…

విద్యార్థుల సంఖ్యపై గందరగోళం

Nov 24,2023 | 10:22

ఒక్కోచోట ఒక్కో డేటా వెల్లడించని విద్యాశాఖ గోప్యత పాటిస్తున్న అధికారులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై స్పష్టత ఉండటం లేదు.…

సూర్య ధనాధన్‌..

Nov 24,2023 | 10:15

భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా తొలి టి20లో ఆసీస్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపు ఇంగ్లిస్‌ సెంచరీ వృథా విశాఖపట్నం : ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో…

ఉప్పు చేపల్లో ప్లాస్టిక్‌ ముప్పు

Nov 24,2023 | 10:37

ప్లాస్టిక్‌… మన నిత్య జీవితంలో భాగమైపోయింది. బకెట్లు… డబ్బాలు.. సంచులు… ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ కనిపిస్తూనే ఉంటుంది.…

కుటుంబ కలహాలతో ముగ్గురి హత్య- పల్నాడు జిల్లా కోనంకిలో దారుణం

Nov 24,2023 | 09:57

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.…

మిర్చి రైతుకు నష్టాల ఘాటు

Nov 24,2023 | 09:52

కొత్త సరుకు రాగానే ధర రూ.3 వేల తగ్గింపు గుంటూరు యార్డులో వ్యాపారుల మాయాజాలం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మిర్చి రైతును నష్టాల ఘాటు…

సికార్‌లో ఎర్రజెండా రెపరెపలు

Nov 24,2023 | 10:44

పేమారామ్‌కు విశేష ఆదరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో ధోడ్‌ శాసనసభ స్థానం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌కు…

పాలస్తీనాది స్వతంత్ర పోరాటం

Nov 24,2023 | 10:38

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు బిజెపి రాబందుల పార్టీ : బివి రాఘవులు ప్రజా ప్రణాళిక సాధనకు విస్తృత ఉద్యమాలు :…