లీడ్ ఆర్టికల్

  • Home
  • ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం : సీసీ టీవీ దృశ్యాలు విడుదల

లీడ్ ఆర్టికల్

ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం : సీసీ టీవీ దృశ్యాలు విడుదల

Nov 25,2023 | 11:06

విశాఖ : ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం కేసులో … పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు హార్బర్‌లోని పరిస్థితులను తెలియజేసే…

నేను నిరుద్యోగుల గొంతుకను…

Nov 25,2023 | 10:21

‘నేను నిరుద్యోగుల గొంతుకను. పేదింటి ఆడపిల్లను. ఉద్యోగం కోసం కోచింగ్‌సెంటర్ల చుట్టూ పరుగులు పెట్టే అన్నలు, అక్కల్లో నేనొకదాన్ని. కొలువు కోసం తినీ తినక ఊళ్లో పోగేసుకున్న…

చదువులపై కరువు కాటు

Nov 25,2023 | 10:07

పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు జాడలేని సీజనల్‌ హాస్టళ్లు ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలోని…

‘సుప్రీం’ తీర్పును చదవండి : కేరళ గవర్నర్‌కు సిజెఐ ధర్మాసనం సూచన

Nov 25,2023 | 10:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లులను ఆమోదించకుండా తొక్కిపడుతూ చట్టసభలను దాటవేసే అధికారం గవర్నర్‌కు లేదని పంజాబ్‌ గవర్నర్‌కు సంబంధించిన కేసులో గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి…

6 రాష్ట్రాల్లోనే 50 శాతం ఉపాధి హామీ ఆడిట్‌

Nov 25,2023 | 10:51

వంద శాతం పూర్తి చేసిన కేరళ నిధులు కొరతే ఆడిట్‌ ఆలస్యానికి కారణమంటున్న రాష్ట్రాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత…

‘లెక్క’లేని ఖర్చు

Nov 25,2023 | 09:46

రూ. 73,694 కోట్లపై కాగ్‌ ఆక్షేపణ బడ్జెట్‌ మాన్యువల్‌కు విరుద్ధమని వ్యాఖ్య ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రలో జరుగుతున్న ఖర్చుల తీరును కంప్ట్రోలర్‌…

Kotabommali PS Review: కోటబొమ్మాళి పిఎస్‌ మూవీ రివ్యూ

Nov 25,2023 | 09:01

  ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, హీరో రాజశేఖర్‌ కుమార్తె శివాని, హీరో రాహుల్‌ విజరు, ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పిఎస్‌’.…

ఓట్ల లెక్కింపు తేదీని మార్చండి : మిజోరాం ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీ

Nov 25,2023 | 08:59

 ఐజ్వాల్‌  :  మిజోరాం ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌జిఒసిసి) ప్రతినిధి బృందం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ను రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతోంది. ఈ మేరకు…

ఉదారంగా ఆదుకోండి-‘కరువు’ పై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Nov 25,2023 | 08:58

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకరువులో చిక్కుకున్న రైతులను. వ్యవసాయ కూలీలను ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో…