లీడ్ ఆర్టికల్

  • Home
  • రాజస్థాన్‌లో పోలింగ్‌ ప్రారంభం

లీడ్ ఆర్టికల్

రాజస్థాన్‌లో పోలింగ్‌ ప్రారంభం

Nov 25,2023 | 09:47

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్‌ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మొత్తం…

ఏది చరిత్ర ?

Nov 25,2023 | 09:48

నూతన విద్యా విధానం(ఎన్‌ఇపి)-2020లో భాగంగా పాఠశాల పాఠ్య ప్రణాళికను సవరించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) చేస్తున్న కసరత్తు వరుస వివాదాలను మూటగట్టుకుంటోంది. పాఠ్యపుస్తకాల్లో…

రాజ్యం – రాజ్యాంగం

Nov 25,2023 | 09:49

భారత రాజ్యాంగం, రాజ్యాంగ సభ ముందుకు వచ్చిన సమయంలోనే…ఈ రాజ్యాంగాన్ని తాము అంగీకరించమని, ఇది హిందువులకు ఆమోదయోగ్యం కాదని, ఇది ఒక అతుకుల బొంత అని, తరతరాలుగా…

భారత్‌ ఓటమి నన్నేమీ బాధ పెట్టలేదు !

Nov 25,2023 | 09:51

అతి జాతీయవాదమే క్రికెట్‌ను నాశనం చేస్తోంది భారత్‌ ఓటమి నన్నేమీ బాధ పెట్టలేదు! అతి జాతీయవాదమే క్రికెట్‌ను నాశనం చేస్తోందిక్రికెట్‌ వ్యామోహంతో నిండిపోయిన సమాజానికి చెందిన వ్యక్తిని…

రాజస్థాన్‌ పోలింగ్‌ : మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌

Nov 25,2023 | 16:36

  జైపూర్‌ : రాజస్థాన్‌లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తిజారా జిల్లాలో మధ్యాహ్నం 3…

‘ఒఎస్‌ఎటిఐపి’ సవరణను వెనక్కుతీసుకున్న నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం

Nov 24,2023 | 18:14

భువనేశ్వర్‌ :   గిరిజనుల భూములను గిరిజనేతరులకు బదిలీ చేసేందుకు అనుమతించే నిర్ణయాన్ని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ మరియువిపత్తు నిర్వహణ మంత్రి…

ఎస్‌ఐ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

Nov 24,2023 | 22:00

అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నియామకాలపై గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఐ అభ్యర్థులకు…

జస్టిస్‌ ఫాతిమా బీవి మహిళలకు మార్గదర్శిగా నిలిచారు : ప్రధాని

Nov 24,2023 | 14:45

న్యూఢిల్లీ   :   జస్టిస్‌ ఫాతిమా బీవి మహిళలకు నిజమైన మార్గదర్శిగా నిలిచారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్‌ ఫాతిమా…

ప్రముఖ దర్శక నిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి కన్నుమూత

Nov 24,2023 | 13:46

ముంబయి : ప్రముఖ దర్శక నిర్మాత రాజ్‌కుమార్‌ కోహ్లి (93) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం…