లీడ్ ఆర్టికల్

  • Home
  • విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

లీడ్ ఆర్టికల్

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Nov 24,2023 | 08:51

అమరావతి: విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ…

దేశవ్యాప్త మహా ధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 08:07

భారతదేశ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చింది. రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడి ఆ నల్ల…

ముస్లింల జీవితాలను మార్చని పాలకుల విధానాలు

Dec 12,2023 | 13:10

ముస్లింల జీవితాలను మార్చేందుకు తన హయాంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశామని నవంబర్‌ 11న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా…

కాల్పుల విరమణ !

Nov 24,2023 | 08:15

గాజాలో అమాయక పౌరులపై యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం ఆరువారాలుగా సాగిస్తున్న మారణ హౌమానికి స్వల్ప విరామం ప్రకటించడం ప్రపంచవ్యాపిత శాంతి ఉద్యమకారులకు లభించిన విజయమనే చెప్పాలి.…

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధులు విడుదల

Nov 23,2023 | 22:06

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో పథకం డబ్బులను విడుదల చేశారు.. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని గురువారం రిలీజ్‌ చేశారు.…

రాహుల్‌ గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీసులు

Nov 23,2023 | 17:26

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసి) గురువారం నోటీసులు పంపింది. ప్రత్యర్థులపై నిర్థారణ కాని ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని…

డీప్‌ఫేక్‌పై త్వరలో నూతన చట్టం : కేంద్రం

Nov 23,2023 | 16:41

న్యూఢిల్లీ  :  డీప్‌ఫేక్‌పై త్వరలోనే నూతన చట్టం రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డీప్‌ఫేక్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నేతృత్వంలో…

జమ్ము కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ కీలక ఉగ్రవాది మృతి

Nov 23,2023 | 15:52

 శ్రీనగర్‌  :  జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గత 24 గంటలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం పాకిస్తాన్‌ కీలక ఉగ్రవాది మరణించాడు. మృతుడు అత్యున్నత శిక్షణ పొందిన…

మహువా మొయిత్రా బహిష్కరణ వేటుపై స్పందించిన మమతా బెనర్జీ 

Nov 23,2023 | 14:46

కోల్‌కతా : ఎట్టకేలకు టిఎంసి ఎంపి మహువా మొయిత్రా బహిష్కరణ వేటుపై ఆ పార్టీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  మౌనం వీడారు.  మహువా మొయిత్రాకు మద్దతుగా…