జాతీయం

  • Home
  • ఆదాయపన్ను బిల్లులో ఎన్నికల బాండ్ల నిబంధనలా ?

జాతీయం

ఆదాయపన్ను బిల్లులో ఎన్నికల బాండ్ల నిబంధనలా ?

Feb 19,2025 | 06:08

మోడీ ప్రభుత్వ తీరుపై నిపుణుల విమర్శలు న్యూఢిల్లీ : నూతన ఆదాయపన్ను బిల్లులో ఎన్నికల బాండ్ల నిబంధనలను చేర్చడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బాండ్ల…

భారత్‌, ఖతార్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యం

Feb 19,2025 | 00:22

ఒప్పందంపై ఇరు పక్షాల సంతకాలు న్యూఢిల్లీ : భారత్‌, ఖతార్‌ల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్ళేందుకు ఒప్పందం కుదిరింది. రెండు రోజుల పర్యటన కోసం…

ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్‌ టీకా : కేంద్రమంత్రి జాదవ్‌

Feb 19,2025 | 00:20

ఛత్రపతి శంభాజీనగర్‌ : మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదు నుంచి ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,…

నిందితులకు వేగవంతమైన విచారణ కోరే హక్కు

Feb 18,2025 | 23:58

అది ఆలస్యమైతే బెయిల్‌ పొందవచ్చు ఛత్తీస్‌గఢ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ : నేరం ఎంత తీవ్రమైనదైనప్పటికీ విచారణను వేగవంతం చేయాలని కోరే ప్రాథమిక హక్కు నిందితులకు…

పోరాటాల మేదోమథనానికి విరాళాలతో ప్రజల అండ

Feb 18,2025 | 23:55

సిపిఎం అఖిలభారత మహాసభకు సిద్ధమౌతున్న తమిళనాడు ప్రజాశక్తి- చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ అఖిలభారత మహాసభకు తమిళనాడు వ్యాప్తంగా ప్రజానీకం నుండి సానుకూల…

యూపిఎస్‌సి సివిల్స్‌కు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

Feb 18,2025 | 23:47

న్యూఢిల్లీ : సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపిఎస్‌సి మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి…

గంగ నీటిలో మల బ్యాక్టీరియా !

Feb 18,2025 | 23:45

ఎన్‌జిటి ఆందోళన న్యూఢిల్లీ : మహా కుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించేందుకు యాత్రీకులు లక్షలాదిగా పోటెత్తుతున్నారు. అయితే ప్రయాగరాజ్‌లోని గంగానదిలో మల సంబంధమైన బ్యాక్టీరియా…

హెలికాప్టర్‌ స్కామ్‌ కేసులో కిస్ట్రియన్‌కు బెయిల్‌

Feb 18,2025 | 23:43

న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌లాండ్‌ ఛాపర్‌ స్కామ్‌ కేసులో క్రిస్టియన్‌ మిచెల్‌ జేమ్స్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. 2018లో జరిగిన కేసు విచారణ ఈ…

అర్ధరాత్రి నిర్ణయాలు అమర్యాదకరం

Feb 18,2025 | 23:57

సిఇసి ఎంపికపై రాహుల్‌ గాంధీ విమర్శలు న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సిఇసి)గా జ్ఞానేశ్‌ కుమార్‌ నియామకాన్ని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ…