కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్ వేటు
న్యూఢిల్లీ : సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 14 మంది ఎంపిలపై లోక్సభ వేటు వేసింది. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం…
న్యూఢిల్లీ : సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 14 మంది ఎంపిలపై లోక్సభ వేటు వేసింది. శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం…
సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్పైనా..ఆ తరువాత ఉపసంహరణ భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం తిరస్కరించిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు…
న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు ఉభయ సభల్లోనూ గురువారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభలోని ఇతర వ్యవహారాలను…
– వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదు – బిజెపి కూడా.. ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రంలో నకిలీ ఓట్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఇప్పటికే…
చెన్నై : శ్రీలంక నావికాధ అధికారులు అదుపులోకి తీసుకున్న 138 మత్సకారుల బోట్లను, 45 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖామంత్రి…
తిరువనంతపురం : కేంద్రంపై సుప్రీంకోర్టులో పోరాటాన్ని ‘చారిత్రాత్మక యుద్ధమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. ‘సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర…
ప్రయాగ్రాజ్ : యుపిలోని మథురలో 17వ శతాబ్దానికి చెందిన షాహి ఈద్గా మసీదుపై సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వేను పర్యవేక్షించేందుకు ఓ…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఒబ్రెయిన్పై రాజ్యసభ సస్పెండ్ వేటు వేసింది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతో పాటు దుష్ప్రవర్తన కారణంగా శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మంచు గుప్పెట్లో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. కాశ్మీర్ లోయ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో దాల్…