జాతీయం

  • Home
  • కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్‌ వేటు

జాతీయం

కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్‌ వేటు

Dec 15,2023 | 08:25

 న్యూఢిల్లీ  :    సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ  14 మంది ఎంపిలపై లోక్‌సభ వేటు వేసింది.  శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం…

15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Dec 14,2023 | 22:14

సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్‌పైనా..ఆ తరువాత ఉపసంహరణ భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం తిరస్కరించిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు…

భద్రతా వైఫల్యంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్‌ .. ఉభయసభలు వాయిదా

Dec 14,2023 | 21:30

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు ఉభయ సభల్లోనూ గురువారం  వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభలోని ఇతర వ్యవహారాలను…

ఇసి వద్దకు నకిలీ ఓట్ల వ్యవహారం

Dec 14,2023 | 20:55

– వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదు – బిజెపి కూడా.. ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రంలో నకిలీ ఓట్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఇప్పటికే…

మత్స్యకారులు విడుదలకు చర్యలు తీసుకోవాలి : జైశంకర్‌కి స్టాలిన్‌ లేఖ

Dec 14,2023 | 18:01

  చెన్నై : శ్రీలంక నావికాధ అధికారులు అదుపులోకి తీసుకున్న 138 మత్సకారుల బోట్లను, 45 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖామంత్రి…

సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించాం : కేరళ ముఖ్యమంత్రి

Dec 14,2023 | 17:54

 తిరువనంతపురం :    కేంద్రంపై సుప్రీంకోర్టులో పోరాటాన్ని ‘చారిత్రాత్మక యుద్ధమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు. ‘సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర…

కృష్ణజన్మభూమి వివాదం .. సర్వేకు అనుమతించిన అలహాబాద్‌ హైకోర్టు

Dec 14,2023 | 15:30

ప్రయాగ్‌రాజ్‌ :    యుపిలోని మథురలో 17వ శతాబ్దానికి చెందిన షాహి ఈద్గా మసీదుపై సర్వే చేపట్టేందుకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వేను పర్యవేక్షించేందుకు ఓ…

టిఎంసి ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు

Dec 14,2023 | 14:50

న్యూఢిల్లీ :   తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌పై రాజ్యసభ సస్పెండ్‌ వేటు వేసింది. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించడంతో పాటు దుష్ప్రవర్తన కారణంగా శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు…

మంచు గుప్పెట్లో కాశ్మీర్‌ .. మైనస్‌ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

Dec 14,2023 | 13:28

 శ్రీనగర్‌ :    జమ్ముకాశ్మీర్‌ మంచు గుప్పెట్లో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకున్నాయి. కాశ్మీర్‌ లోయ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో దాల్…