జాతీయం

  • Home
  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌

జాతీయం

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌

Dec 14,2023 | 12:35

న్యూఢిల్లీ :   పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటనపై గురువారం లోక్‌సభ సెక్రటేరియట్‌ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది లోక్‌సభ సిబ్బందిని…

సిక్కింలో 800 పర్యాటకులను రక్షించిన సైన్యం

Dec 14,2023 | 11:26

 గ్యాంగ్‌టక్‌  :   తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత సైన్యం బుధవారం రక్షించిందని అధికారులు తెలిపారు.  హిమపాతం, ప్రతికూల వాతావరణం…

ప్రాణాంతకమైన కుక్కల దాడులు

Dec 14,2023 | 09:57

దేశవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్న తీరు అధికార యంత్రాంగాలు దీనిని నియంత్రించాలి సామాజికవేత్తల పిలుపు న్యూఢిల్లీ : భారత్‌లో వీధి కుక్కల దాడులు తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో…

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

Dec 14,2023 | 09:33

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,07,513.09 కోట్లు వ్యయ నష్టం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం…

ఆరోగ్యకరమైన ఆహారం అందటంలేదు : ఎఫ్‌ఏఓ నివేదిక

Dec 14,2023 | 09:27

74.1 శాతం మంది భారతీయుల పరిస్థితిది పోషకాహారలోపంతో ప్రజలు న్యూఢిల్లీ : భారత్‌లో ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు లభించటం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు…

ప్రతిపాదనలు ఘనం… పెట్టుబడులు స్వల్పం

Dec 14,2023 | 09:15

జమ్మూకాశ్మీర్‌ పరిస్థితిపై వాస్తవాలు కప్పిపెడుతున్న కేంద్రం శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ విషయాన్ని తెలియజేసింది.…

బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలి

Dec 14,2023 | 09:42

తమిళనాడు గవర్నర్‌ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను సుప్రీంకోర్టు…

ఎపికి ‘ఉపాధి’కి బకాయిలు రూ.122 కోట్లు

Dec 14,2023 | 09:39

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతన కాంపోనెంట్‌ కింద ఈ ఏడాది డిసెంబర్‌1…

ఎంపీ బహిష్కరణ అప్రజాస్వామికం

Dec 14,2023 | 07:40

తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రీని లోక్‌సభ అనైతిక వర్తనం, ధిక్కారం ప్రాతిపదికన బహిష్కరించింది. ఆమె తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించడానికి ఉపయోగించాల్సిన తన…