జాతీయం

  • Home
  • డిటెన్షన్‌ సెంటర్లలో హక్కుల ఉల్లంఘన 

జాతీయం

డిటెన్షన్‌ సెంటర్లలో హక్కుల ఉల్లంఘన 

Dec 21,2023 | 09:14

నేరస్తులతోనే సెల్‌లలో ఖైదీలు అసోంలోని పరిస్థితులపై వెల్లువెత్తుతున్న ఆందోళన న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం అసోంలోని డిటెన్షన్‌ సెంటర్లలో పరిస్థితులపై సామాజిక కార్యకర్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం…

ఆందోళన వద్దు.. అప్రమత్తం తప్పనిసరి 

Dec 21,2023 | 07:55

‘జెఎన్‌-1’పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కోవిడ్‌ కలకలం రేపుతోంది. జెఎన్‌-1 సబ్‌ వేరియంట్‌ కారణంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు మళ్లీ…

న్యూస్‌క్లిక్‌పై మరోసారి పంజా

Dec 21,2023 | 07:52

బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ జీతాలు అందక ఉద్యోగుల అగచాట్లు న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై అధికారులు మరోసారి పంజా విసిరారు. ఇప్పటికే వివిధ కేసులు, అరెస్టులతో వేధిస్తున్న…

‘క్రిమినల్‌’ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Dec 20,2023 | 21:02

– మరో ఇద్దరు ఎంపిల సస్పెన్షన్‌ – ప్రతిపక్షాల ఆగ్రహం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోబ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి),…

మోడీ నిరంకుశత్వం-ఎంపిల సస్పెన్షన్‌పై22న రాష్ట్రవ్యాప్త నిరసనలు

Dec 20,2023 | 21:08

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మోడీ ప్రభుత్వం పార్లమెంటు నుండి 141 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు ఈ నెల 22న…

పతంజలిశాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

Dec 20,2023 | 21:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలిశాస్త్రికి ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. తెలుగులో ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు’ (షార్ట్‌ స్టోరీస్‌) గానూ…

మరో ఇద్దరు లోక్‌సభ సభ్యుల సస్పెండ్‌ ..

Dec 20,2023 | 17:11

 న్యూఢిల్లీ :    లోక్‌సభ బుధవారం మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్‌ చేసింది. దీంతో సస్పెండ్‌కు గురైన మొత్తం సభ్యుల సంఖ్య 143కి చేరింది. కేరళ కాంగ్రెస్‌…

ఆ మంత్రిని తొలగించండి : తమిళనాడు గవర్నర్‌ డిమాండ్‌

Dec 20,2023 | 16:44

 చెన్నై  :   తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు.  రాష్ట్ర కేబినెట్‌ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్‌ డిమాండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు…

అధికారుల తనిఖీలపై గోధుమ వ్యాపారుల ఆందోళన

Dec 20,2023 | 16:13

న్యూఢిల్లీ  :   హోల్‌సేల్‌ దుకాణాలు, రిటైల్‌ సంస్థలు సహా గోధుమ పిండి మిల్లులపై అధికారుల దాడులపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు పదేపదే…