భద్రత డొల్ల
ఉలిక్కి పడ్డ పార్లమెంటు లోక్సభలో విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వ్యక్తి బిజెపి ఎంపి ఇచ్చిన పాస్ తో చొరబడ్డ దుండగులు కలర్ స్మోక్ వదిలి…
ఉలిక్కి పడ్డ పార్లమెంటు లోక్సభలో విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వ్యక్తి బిజెపి ఎంపి ఇచ్చిన పాస్ తో చొరబడ్డ దుండగులు కలర్ స్మోక్ వదిలి…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…
న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే…
లోక్ సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు.…
న్యూఢిల్లీ : ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం…
బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద…
భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూబాయ్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా,…
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం (యుఎన్జిఎ)లో ప్రవేశపెట్టిన ముసాయితా తీర్మానానికి అనుకూలంగా భారత్ మంగళవారం ఓటు వేసింది. ఇజ్రాయిల్ తక్షణ కాల్పుల విరమణతో పాటు,…
దుబాయ్ : మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ…