జాతీయం

  • Home
  • కేంద్రానికి అసాధారణ అధికారాలు

జాతీయం

కేంద్రానికి అసాధారణ అధికారాలు

Dec 23,2023 | 11:07

ఆ మూడు బిల్లుల లక్ష్యం అదే వార్తలను సెన్సార్‌ చేయొచ్చు ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయవచ్చు గోప్యత హక్కుకు భంగం కలిగించవచ్చు న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ…

పిసి సర్కార్‌ ను విచారించిన ఇడి

Dec 23,2023 | 11:01

కొల్‌కతా: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పిసి సర్కార్‌ (జూనియర్‌)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఇడి) శుక్రవారం విచారించింది. సర్కార్‌ను సాల్ట్‌ లేక్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఇడి అధికారులు పిన్‌కాన్‌…

నోయిడాలో మళ్లీ కోవిడ్‌

Dec 23,2023 | 10:55

నొయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లా నొయిడాలో చాలా నెలల తరువాత మొదటి కోవిడ్‌-19 కేసు నమోదయింది. నోయిడా వాసికి కోవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌…

క్రేజీవాల్‌కు మూడోసారి ఇడి సమన్లు

Dec 23,2023 | 10:53

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 3వ…

గడువుతీరినా .. టోల్‌ ప్లాజాలను తొలగించం

Dec 23,2023 | 10:49

న్యూఢిల్లీ : నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత.. లేదా మూలధన వ్యయాన్ని రికవరీ అయిన తరువాత కూడా.. టోల్‌ ప్లాజాలను తొలగించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.…

పద్మశ్రీ అవార్డు వాపస్‌

Dec 23,2023 | 10:43

రెజ్లింగ్‌ చీఫ్‌ ఎన్నికకు నిరసనగా బజరంగ్‌ పునియా న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడైన సంజరు సింగ్‌ ఎన్నికపై…

ఒపెక్‌ నుంచి వైదొలిగిన అంగోలా

Dec 23,2023 | 10:33

న్యూఢిల్లీ : పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) నుంచి తాము వైదొలుగుతున్నట్లు అంగోలా దేశం ప్రకటించింది. ”మేము 2006లో ఒపెక్‌లో స్వచ్ఛందంగా చేరాము. ఇప్పుడు కూడా…

మోడీని గద్దె దింపాలి.. అప్పుడే దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి రక్ష : జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిపక్షాల నిరసనలో వక్తలు

Dec 23,2023 | 10:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే నని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ర్యాలీలో వక్తలు పిలుపునిచ్చారు.…

రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముఖ్య అతిథిగా బైడెన్‌ స్థానంలో మాక్రాన్‌

Dec 23,2023 | 10:24

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా మొదట ఆహ్వానించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రావడం లేదని వైట్‌ హౌస్‌ తెలపడంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు…