నిరంకుశత్వం, దురహంకారాన్ని సమర్థిస్తోంది : ఖర్గే
న్యూఢిల్లీ : రాజ్యసభ చైర్మన్ లేఖ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని సమర్థిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్కి రాసిన లేఖకు…
న్యూఢిల్లీ : రాజ్యసభ చైర్మన్ లేఖ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని సమర్థిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్కి రాసిన లేఖకు…
భోపాల్ : మధ్యప్రదేశ్లో విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రిస్మస్ సంబంధిత కార్యక్రమాలలో పాల్గనే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలని అన్ని…
శ్రీనగర్ : మెహబూబా ముఫ్తీపై జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ విధించిన గృహనిర్బంధాన్ని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) సోమవారం ఖండించింది. పూంచ్ జిల్లాలోని సూరన్కోట్లో పర్యటించనున్నట్లు ముఫ్తీ…
తిరువనంతపురం : కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 29న జరగనుంది. ఇద్దరు నూతన మంత్రులు ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారని, ముఖ్యమంత్రి…
అసత్యాలు, విశృంఖలత్వమే కారణం 2025 నాటికి 50 శాతం మంది గుడ్బై చెప్పే అవకాశం గార్ట్నర్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలు జనజీవితాలపై ఎంతటి…
న్యూఢిల్లీ : భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ స్వాతంత్య్ర…
ఫేక్ వార్తలు, క్లెయిమ్లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్…
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రన్వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…