జాతీయం

  • Home
  • నిరంకుశత్వం, దురహంకారాన్ని సమర్థిస్తోంది : ఖర్గే

జాతీయం

నిరంకుశత్వం, దురహంకారాన్ని సమర్థిస్తోంది : ఖర్గే

Dec 25,2023 | 16:39

న్యూఢిల్లీ  :    రాజ్యసభ చైర్మన్‌ లేఖ నిరంకుశత్వాన్ని, దురహంకారాన్ని సమర్థిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ధ్వజమెత్తారు. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌కి రాసిన లేఖకు…

మధ్యప్రదేశ్‌లో విద్యాశాఖ ఆదేశాలపై వెల్లువెత్తిన విమర్శలు

Dec 25,2023 | 15:11

 భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లో విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి.   క్రిస్మస్‌ సంబంధిత కార్యక్రమాలలో పాల్గనే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకోవాలని అన్ని…

ముఫ్తీ గృహనిర్బంధాన్ని ఖండించిన పిడిపి

Dec 25,2023 | 13:37

 శ్రీనగర్‌ :   మెహబూబా ముఫ్తీపై జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ విధించిన గృహనిర్బంధాన్ని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) సోమవారం ఖండించింది.  పూంచ్‌ జిల్లాలోని సూరన్‌కోట్‌లో పర్యటించనున్నట్లు ముఫ్తీ…

ఇవిఎంలపై మళ్లీ చర్చ

Dec 25,2023 | 11:38

 మూడు రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలపై ఆశ్చర్యం న్యూఢిల్లీ :   ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం)ల అంశం మళ్లీ చర్చకు…

29న కేరళ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

Dec 25,2023 | 11:31

తిరువనంతపురం :   కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 29న జరగనుంది. ఇద్దరు నూతన మంత్రులు ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారని, ముఖ్యమంత్రి…

సామాజిక మాధ్యమాలను దూరం పెట్టడం మొదలైంది!

Dec 25,2023 | 11:23

అసత్యాలు, విశృంఖలత్వమే కారణం 2025 నాటికి 50 శాతం మంది గుడ్‌బై చెప్పే అవకాశం గార్ట్‌నర్‌ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ :   సామాజిక మాధ్యమాలు జనజీవితాలపై ఎంతటి…

ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Dec 25,2023 | 11:19

న్యూఢిల్లీ : భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ స్వాతంత్య్ర…

నకిలీల నడుమ ప్రజాస్వామ్యం

Dec 25,2023 | 11:13

ఫేక్‌ వార్తలు, క్లెయిమ్‌లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్‌…

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులు ఆలస్యం

Dec 25,2023 | 11:00

న్యూఢిల్లీ :   దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రన్‌వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…